Home » data theft
ఏపీ సీఎంఓలో స్కామర్లు
వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్(ఈడీ) రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎమ్మెల్యే కేసు నమోదు చేశారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
వ్యక్తిగత వివరాలను వేరే వాళ్లు ఏ విధంగా చోరీ చేస్తారు? ఆ డేటాతో ఏం చేస్తారు? అసలు డేటా చోరీ అంటే ఏమిటి?(Nallamothu Sridhar)
హైదరాబాద్ లో వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటాను ఈ ముఠా చోరీ చేశారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు కొట్టేసి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు.
డేటా దొంగ చంద్రబాబు.. డేరా బాబా కంటే డేంజరస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జీవితాంతం జైల్లోనే ఉండాలన్నారు.
చాలామంది సింపుల్ గా ఉండేలా పాస్ వర్డ్స్ పెట్టుకుంటూ ఉంటాము. కానీ, ఇవి ప్రమాదమని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి పాస్ వర్డ్స్ పెట్టుకోవడం వల్ల సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అకౌంట్లు, ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని, వ్యక్తిగత డేటా చ�
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.. కేసులకు భయపడి తెలంగాణ సీఎం కేసీఆర్ కు సరెండర్ అయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. 2013లో బెయిల్ కోసం జగన్.. సోనియా కాళ్లు పట్టుకున్నారని అన్నారు. జగన్ అవినీతి తెలంగాణ ప్రభుత్వానికి కనపడదా అన�
ఢిల్లీ : 17 వ లోక్ సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా మార్చి 10 ,ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అనంతరం ఆయన ఏపీ ,తెలంగాణ లో ఓట్ల తొలగింపు,డేటా చౌర్యం, ఫారం 7 పై మట్లాడారు. “ఆంధ్రప్రదేశ్, తెల�
ఐటీ గ్రిడ్ డేటా చోరీ విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ నేత బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ డేటా చోరీ వేడి ఇంకా చల్లారలేదు. జగన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలకులు మహాకుట్ర పన్నారని బాబు పేర్కొనడంప
అమరావతి : ఐటీ గ్రిడ్ డేటా చౌర్యం కేసులో వైసీపి స్పీడ్ పెంచింది. పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, మాజీ ఎంపీలు సీనియర్ నేతలు సోమవారం మార్చి 11న ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుక గాను సోమవారం సాయంత్రం గం. 4.30 నిమిషాలకు చీఫ