Home » Data war
హైదరాబాద్: డేటా వార్ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయ రగడగా మారింది. చంద్రబాబు, కేటీఆర్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది.
డేటా వార్.. తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్గా మారింది. డేటా చోరీ వివాదం రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి టీడీపీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఐటీ గ్రిడ్ కంపెనీ వివాదంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి తప్పు, నేరం, దొంగతనం చేయకపోతే ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని, తెలంగాణ పో�
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ప్రకంపనలు సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసులో నలుగురు ఉద్యోగులను పోలీసులు హైకోర్టు జడ్డి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు ఉద్యోగులను జడ్జి ఇంటికి తీసుకెళ్లిన పోలీసులు ఆయన ముందు హాజరుపరిచారు. హైకోర్టు ఆదేశా
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ మరింత ముదురుతోంది. తాజాగా ఐటీ గ్రిడ్ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ సంస్థ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర�