Home » Davos tour
హైన్కెన్ సిఈవోతో ఏపీ మంత్రి లోకేశ్ భేటీ
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తమతమ బృందాలతో దావోస్ పర్యటనకు వెళ్లారు.
రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునర్ ఉత్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్ట్ లో ఏపీలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు.
పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు ఉన్నారు.
పెట్టుబడులే లక్ష్యం.. సీఎం జగన్ దావోస్ పర్యటన
దావోస్లో సీఎం జగన్ బిజీ బిజీ
ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరుకానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా నిన్న ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఇద్దరు మంత్రులతో కలిసి స్ప