Home » day-by-day
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 41,820 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 493 కేసులు నిర్దారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ పేట్రేగిపోతుంది. గడిచిన 24 గంటల్లో వెయ్యి 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 12వేల 483కు చేరింది. ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ ద్వారా చేసిన పరీక్షల్లో 580 మందికి, ర్యాపిడ్ యాంటీజెంట్ కిట్ల ద్వారా �
మనవాళి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం ‘కరోనా వైరస్’. ఈ వైరస్ కారణంగా ఎంతోమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది వ్యాధి సోకి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరోనా వైరస్ చాలా సాధారణంగా కనిపించే లక్షణాలతో ప్రాణాలు హరించే �