Home » DCP
అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కెమికల్ గోదాం ఉంది. అపార్ట్ మెంట్ వాసులు, పలువురు కార్మికులు మంటల్లో చిక్కున్నారు.
డింపుల్ హయతి, డీసీపీ మధ్య ముదిరిన గొడవ
ఎవరితో అయినా సమస్య వస్తే పోలీసులకు చెప్పి రక్షణ కోరతాం. పోలీసే పట్టపగలు వెంటబడి వేధిస్తుంటే? లక్నోలో ఓ పోలీస్ బాలిక వెంటపడి వేధిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పోలీసు తీరుపై జనం మండిపడుతున్నారు.
మోనికా భరద్వాజ్ 2009 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తొలి మహిళా డీఎస్పీగా అపాయింట్ అయ్యారు. ఈమె ప్రేరణతో మహిళా పోలీసులు, మహిళా అధికారులు మరింత బూస్టింగ్ తో పనిచేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అదే సమయంలో ఛాలెంజ్
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా 21రోజుల లాక్ డౌన్ కు గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ను పట్టించుకోకుండా చాలామంది ఇంకా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఈ సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని JNUలో జరిగిన గురువారం (జనవరి 9) సాయంత్రం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళ సాక్షాత్తూ ఓ పోలీసు ఉన్నతాధికారి బొటనవేలు కొరికిన ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం జేఎన్యూ విద్యార్థులు �
సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో ఐదో వ్యక్తి ఉన్నట్టు వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. ఈ కేసులో ఐదో నిందితుడు ఉన్నాడన్న వార్త
అమ్మాయిలు..మహిళలు ఆత్మరక్షణ కోసం వారి హ్యాండ్ బ్యాగ్ లలో కారంపొడి,చిన్న చాకు, పెప్పర్ స్ప్రే, స్టన్ గన్ వంటివి పెట్టుకోవాలని హైదరాబాద్ డీసీపీ సుమతి సూచించారు. పనులపై రాత్రి సమయాలలో బైటకు వెళ్లినా ఉద్యోగరీత్యా వెళ్లినా..లేట్ అయినా..కుటుంబ సభ్�
జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. భద్రతా బలగాలు లక్ష్యంగా శనివారం(అక్టోబర్-5,2019)అనంత్ నాగ్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ బయట గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ఐదుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హా�
హైదరాబాద్ : దోపిడీకి ఏదీ అనర్హం కాదు. ఈ మాటనే నమ్ముకున్న కొంతమంది కాల్ సెంట్ పేరుతో కోట్లు దోచుకున్నారు. పర్సనల్ లోన్ల పేరుతో కోట్లు దోచుకున్నారు. ఈ ముఠా గుట్టును బైట పెట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. చెన్నైక�