Home » dead bodies
ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడచినా ఇంకా 28 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 297 మంది మరణించారు. 28 మృతదేహాలను గుర్తించక పోవడంతో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్
ఒడిశా రైలు దుర్ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చారు. ఈ రైలు ప్రమాదంలో 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు.....
ధర్మవరం నుంచి ఓ పెళ్లి బృందం నిశ్చితార్థం కోసం తిరుచానూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు బాకరాపేట ఘాట్రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.
గంగానదిలో వందల మృతదేహాలు కొట్టుకొచ్చాయని..కుళ్లిన కరోనా మృతదేహాలతో గంగానదిని డంపింగ్ యార్డ్ గా చేశారని.. జాతీయపథకం డైరెక్టర్ జనరల్,‘క్లీన్ గంగ’ పుసక్త రచయిత రంజన్ మిశ్రా అన్నారు
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు కేవలం నలుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు అధికారులు.
భారీ వర్షాలతో అనంతపురం జిల్లా అతలాకుతలం అయిపోయింది. కరువు సీమ రాయలసీమ వాననీటితో తడిసి ముద్దయ్యింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ చెరువులను తలపిస్
స్మశానంలోనే రెండు శవాలకు పెళ్లి చేశారు ఆ మృతదేహాలకు సంబంధించి కుటుంబాల పెద్దలు. ఈ వింత ఘటనకు సంబంధించిన కారణం పాతదే అయినా రెండు శవాలకు స్మశానంలోపెళ్లి చేయటం అనేది మాత్రం వింతనే చెప్పాలి. అసలు విషయం ఏమిటంటే..
అమెరికాలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను సూట్ కేసులో కుక్కింది. వాటిని కారు డిక్కీలో పెట్టుకుని ఏడాది పాటు చక్కర్లు కొట్టింది. చివరికి
కరోనా వార్డులో కేర్ టేకర్ గా చేరి... కరోనాతో పోయిన శవాలపై ఉన్నబంగారాన్ని. ఐసీయూలో ఉన్నపేషెంట్ల బంగారాన్ని దోచుకున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే.