-
Home » dead bodies
dead bodies
Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదంలో 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు
ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడచినా ఇంకా 28 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 297 మంది మరణించారు. 28 మృతదేహాలను గుర్తించక పోవడంతో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్
Odisha train tragedy : ఒడిశా రైలు ప్రమాదం జరిగి రెండు నెలలు గడచినా…ఇంకా 29మంది మృతదేహాలను గుర్తించలేదు
ఒడిశా రైలు దుర్ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చారు. ఈ రైలు ప్రమాదంలో 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు.....
Chittoor Bus Accident : ధర్మవరం చేరుకున్న చిత్తూరు బస్సు ప్రమాదంలో మృతి చెందిన 8 మంది మృతదేహాలు
ధర్మవరం నుంచి ఓ పెళ్లి బృందం నిశ్చితార్థం కోసం తిరుచానూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు బాకరాపేట ఘాట్రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.
Ganga River : ‘కుళ్లిన కరోనా మృత దేహాలతో గంగానది డంపింగ్ యార్డ్ అయింది’
గంగానదిలో వందల మృతదేహాలు కొట్టుకొచ్చాయని..కుళ్లిన కరోనా మృతదేహాలతో గంగానదిని డంపింగ్ యార్డ్ గా చేశారని.. జాతీయపథకం డైరెక్టర్ జనరల్,‘క్లీన్ గంగ’ పుసక్త రచయిత రంజన్ మిశ్రా అన్నారు
Chopper Crash: డీఎన్ఏ టెస్ట్ల తర్వాతే అమరుల మృతదేహాలను గుర్తిస్తారు
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు కేవలం నలుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు అధికారులు.
Dead Bodies In Flood Water : వరద నీటిలో కొట్టుకొస్తున్న శవాలు
భారీ వర్షాలతో అనంతపురం జిల్లా అతలాకుతలం అయిపోయింది. కరువు సీమ రాయలసీమ వాననీటితో తడిసి ముద్దయ్యింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ చెరువులను తలపిస్
Dead Bodies Marriage : స్మశానంలో శవాలకు పెళ్లి చేసిన పెద్దలు..ఎందుకంటే
స్మశానంలోనే రెండు శవాలకు పెళ్లి చేశారు ఆ మృతదేహాలకు సంబంధించి కుటుంబాల పెద్దలు. ఈ వింత ఘటనకు సంబంధించిన కారణం పాతదే అయినా రెండు శవాలకు స్మశానంలోపెళ్లి చేయటం అనేది మాత్రం వింతనే చెప్పాలి. అసలు విషయం ఏమిటంటే..
Aunt Killed Children : దారుణం.. పిల్లలను చంపి, ఏడాది పాటు కారులో తిప్పింది..
అమెరికాలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను సూట్ కేసులో కుక్కింది. వాటిని కారు డిక్కీలో పెట్టుకుని ఏడాది పాటు చక్కర్లు కొట్టింది. చివరికి
TIMS Gachibowli : కోవిడ్ శవాలనూ,ఐసీయూలో ఉన్నవారిని దోచుకున్నారు
కరోనా వార్డులో కేర్ టేకర్ గా చేరి... కరోనాతో పోయిన శవాలపై ఉన్నబంగారాన్ని. ఐసీయూలో ఉన్నపేషెంట్ల బంగారాన్ని దోచుకున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Dead Bodies: గంగలో మరోసారి కుప్పలు తెప్పలుగా కోవిడ్ మృతదేహాలు..
కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే.