-
Home » dead bodies
dead bodies
Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదంలో 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు
October 9, 2023 / 07:23 AM ISTఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడచినా ఇంకా 28 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 297 మంది మరణించారు. 28 మృతదేహాలను…
Odisha train tragedy : ఒడిశా రైలు ప్రమాదం జరిగి రెండు నెలలు గడచినా…ఇంకా 29మంది మృతదేహాలను గుర్తించలేదు
August 2, 2023 / 11:11 AM ISTఒడిశా రైలు దుర్ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చారు. ఈ రైలు ప్రమాదంలో 266 మృతదేహాలను మృతుల బంధువులకు…
Chittoor Bus Accident : ధర్మవరం చేరుకున్న చిత్తూరు బస్సు ప్రమాదంలో మృతి చెందిన 8 మంది మృతదేహాలు
March 27, 2022 / 04:52 PM ISTధర్మవరం నుంచి ఓ పెళ్లి బృందం నిశ్చితార్థం కోసం తిరుచానూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు బాకరాపేట ఘాట్రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.
Ganga River : ‘కుళ్లిన కరోనా మృత దేహాలతో గంగానది డంపింగ్ యార్డ్ అయింది’
December 25, 2021 / 11:19 AM ISTగంగానదిలో వందల మృతదేహాలు కొట్టుకొచ్చాయని..కుళ్లిన కరోనా మృతదేహాలతో గంగానదిని డంపింగ్ యార్డ్ గా చేశారని.. జాతీయపథకం డైరెక్టర్ జనరల్,‘క్లీన్ గంగ’ పుసక్త రచయిత రంజన్ మిశ్రా అన్నారు
Chopper Crash: డీఎన్ఏ టెస్ట్ల తర్వాతే అమరుల మృతదేహాలను గుర్తిస్తారు
December 10, 2021 / 11:29 AM ISTహెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు కేవలం నలుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు అధికారులు.
Dead Bodies In Flood Water : వరద నీటిలో కొట్టుకొస్తున్న శవాలు
November 19, 2021 / 04:04 PM ISTభారీ వర్షాలతో అనంతపురం జిల్లా అతలాకుతలం అయిపోయింది. కరువు సీమ రాయలసీమ వాననీటితో తడిసి ముద్దయ్యింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ చెరువులను తలపిస్
Dead Bodies Marriage : స్మశానంలో శవాలకు పెళ్లి చేసిన పెద్దలు..ఎందుకంటే
August 3, 2021 / 06:39 PM ISTస్మశానంలోనే రెండు శవాలకు పెళ్లి చేశారు ఆ మృతదేహాలకు సంబంధించి కుటుంబాల పెద్దలు. ఈ వింత ఘటనకు సంబంధించిన కారణం పాతదే అయినా రెండు శవాలకు స్మశానంలోపెళ్లి చేయటం అనేది మాత్రం వింతనే చెప్పాలి.…
Aunt Killed Children : దారుణం.. పిల్లలను చంపి, ఏడాది పాటు కారులో తిప్పింది..
July 31, 2021 / 04:34 PM ISTఅమెరికాలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను సూట్ కేసులో కుక్కింది. వాటిని కారు డిక్కీలో పెట్టుకుని ఏడాది…
TIMS Gachibowli : కోవిడ్ శవాలనూ,ఐసీయూలో ఉన్నవారిని దోచుకున్నారు
July 10, 2021 / 02:09 PM ISTకరోనా వార్డులో కేర్ టేకర్ గా చేరి... కరోనాతో పోయిన శవాలపై ఉన్నబంగారాన్ని. ఐసీయూలో ఉన్నపేషెంట్ల బంగారాన్ని దోచుకున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Dead Bodies: గంగలో మరోసారి కుప్పలు తెప్పలుగా కోవిడ్ మృతదేహాలు..
June 26, 2021 / 11:10 AM ISTకరోనా సెకండ్ వేవ్ సమయంలో భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే.