dead body. post mortem

    ఉస్మానియాలో కోడెల మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

    September 16, 2019 / 01:56 PM IST

    టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతదేహానికి  హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు �

10TV Telugu News