Home » dead body
హైదరాబాద్ లో రాంనగర్ పరిధిలో జలమండలి వాటర్ ట్యాంకులో మృతదేహం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాటర్ ట్యాంకులో డెడ్బాడీ కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు ఎవరన్నది గుర్తించారు.
ముషీరాబాద్ లోని హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్లో లభ్యమైన మృతుడు ఎవరనేది పోలీసులు గుర్తించారు.ఇంట్లో గొడవపడి వెళ్లిన యువకుడే..రీసాల గడ్డ వాటర్ ట్యాంకులో లభ్యమైన మృతుడని తేలింది
తమిళనాడులో దారుణం జరిగింది. పెళ్లి కాకుండానే తల్లి అయిన విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఓ మహిళ కన్నబిడ్డను చంపేసింది. మృతదేహాన్ని టాయిలెట్ ఫ్లష్ లో వేసింది.
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ యువతిని అతి కిరాతకంగా చంపేశారు. ఆమె జననాంగాన్ని కాల్చేశారు. సౌత్ వెస్ట్ ఢిల్లీ ద్వారకాలోని డాబ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నాలాలో
తిమింగలం చనిపోయినా దాని చుట్టు పక్కల ఉంటే చాలా ప్రమదమేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దాని కళేబరానికి దూరంగా ఉండాలి లేదంటే ప్రాణాలు పోతాయట. ఎందుకంటే..
అదృష్టం వరిస్తుందనే ఆశతో లాటరీ టిక్కెట్ కొన్నాడో వ్యక్తి. కానీ లాటరీ తగిలింది. ఆ ప్రైజ్ మనీ తీసుకోకుండానే ప్రాణలు వదిలాడు. అదృష్టం వరించినా దురదృష్టం వదల్లేదు అంటే ఇదేనేమో..
హిమాయత్ సాగర్ 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద ఉదృతి పెరిగింది. కాచిగూడ కృష్ణానగర్ వెనుక వైపు వున్న మూసీ నదిలో మృతదేహం కొట్టుకొచ్చింది.
ఎవరైనా చనిపోతే బంధువులు, స్నేహితుల చివరి చూపు కోసం వాళ్ళు వచ్చేవరకు మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఉంచుతారు. మహా అయితే అలా ఒకటి రెండు రోజులు ఉంచుతారు.
విజయవాడ నడిబొడ్డున కారులో మృతదేహం కలకలం రేపుతోంది. తాడిగడపకు చెందిన రాహుల్ మృతిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
గుంటూరు నగరంలో నిన్న సాయంత్రం పీకల వాగులో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యమయ్యింది.