Home » death penalty
School Principal death penalty student Rape: గురువంటే దైవంతో సమానం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూసేది గురువే. అందుకే.. ఉపాధ్యాయుడు అన్నా, ఉపాధ్యాయ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు. దైవంతో సమానంగా చూస్తారు. కానీ, కొందరు టీచర్లు కీచకుల్ల�
Death penalty awarded : నేరం జరిగినప్పుడు..తీర్పు రావడానికి సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో రోజులు..సంవత్సరాలు పడుతుంది. కానీ..ఓ కేసులో కోర్టులో హాజరు పరిచిన 23 రోజుల్లోనే నేరాన్ని నిరూపించి..ఆ వ్యక్తికి మరణ శిక్ష వేయడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న క్రైమ్ రేటును దృష్టిలో ఉంచుకుని కర్ణాటక హైకోర్టు అన్ని Gangrapeలకు ఉరిశిక్షనే కరెక్ట్ అని రికమెంట్ చేసింది. Gangrape అనేది మర్డర్ కంటే చాలా ప్రమాదకరం. దానికి జీవితఖైదుతో పాటు జరిమానా సరిపోదని తేల్చి చెప్పింది. 2012లో బెంగళూ�
గుజరాత్ లోని ఆనంద్ స్పెషల్ కోర్టు 3ఏళ్ల చిన్నారిని Rape చేసి హత్య చేసినందుకు మరణశిక్ష విధించింది. పొక్సో చట్టం కింద పరిగణించాల్సిన కేసులపై మంగళవారం కోర్టు విచారణ జరిపింది. అడిషనల్ సెషన్స్ జడ్జి దిలీప్ హింగూ సమక్షంలో విచారణ జరిపి రాజు దేవీపూజక
#WeAreTired : ఏ దేశంలో చూసినా అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కఠినమైన చట్టాలు తెచ్చినా కామాంధులు మారడం లేదు. నైజీరియాలోని కుదుమా రాష్ట్రం ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారం చేసిన కేసుల్లో దోషిగా తేలితే..వారికి పురుషత్�
నిర్భయ దోషులను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన దారులు ముగిశాయి కాబట్టి ఉరి తేదీ ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును కోరింది. దోషుల్లో ఒకడైన పవన్ ఇటీవల రాష్ట్రపతిక�
2001లో ఢిల్లీలోని భారత పార్లమెంట్ పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురూని ఫిబ్రవరి-9,2013న తీహార్ జైళ్లో ఉరి తీసిన విషయం తెలిసిందే. అయితే అఫ్జల్ గురూ ఉరిపై బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురూన�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను అధికారులు ఒకేసారి ఉర
ముక్కుపచ్చలారని మూడేళ్ల పాపను అమానుషంగా అత్యాచారం చేసి చంపేసిన కామాంధుడికి కోర్టు మరణ శిక్షను విధించింది. కిరాతకమైన, క్షమించారని నేరం చేశాడని కోర్టు వ్యాఖ్యానించింది. అదనపు జిల్లా కోర్టు జడ్జి సునీల్ కుమార్ ఈ తీర్పును వెలువరించారు. అయితే.
రాజద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు మరణశిక్ష విధిస్తూ మంగళవారం(డిసెంబర్-19,2019)స్పెషల్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే 167పేజీల పూర్తి తీర్పు ప్రకారం…ఏదేని కారణంతో ముషారఫ్ మరణించినా ఆయన మృతదేహ�