death sentence

    Honour Killing : పరువు హత్య కేసులో అన్నకు ఉరి..తండ్రి,ఇద్దరు పోలీసులు సహా 12 మందికి యావజ్జీవం

    September 25, 2021 / 10:27 AM IST

    పరువు పేరుతో తోడబుట్టిన చెల్లిని..ఆమె భర్తను హత్య చేసినందుకు అన్నకు ఉరి, తండ్రికి, ఇద్దరు పోలీసులు సహా 12 మందికి యావజ్జీవం విధించింది కోర్టు.

    Madras High Court : బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష రద్దు చేసిన హైకోర్టు

    April 29, 2021 / 01:50 PM IST

    ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి కింది కోర్టు విధించిన ఉరి శిక్షను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువరించింది. అయితే, యావజ్జీవ కాలం ముగిస�

    కల్తీ మద్యం కేసు, 9 మందికి ఉరి శిక్ష

    March 6, 2021 / 07:22 AM IST

    Nine get death sentence : కల్తీ మద్యం కేసులో సంచలన తీర్పు వెలువడింది. బీహార్ కల్తీసారా కేసులో 9 మందికి మరణ శిక్ష విధిస్తూ..స్పెషల్ ఎక్సైజ్ కోర్టు ధర్మాసనం తీర్పును ప్రకటించింది. ఒకే కేసులో ఇంత మందికి శిక్ష పడడం..దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో పాటు..ఈ కేసులో మ�

    అంతర్జాతీయ కోర్టుకి నిర్భయ దోషులు

    March 16, 2020 / 11:33 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ అత్యాచారం,హత్య కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు ఇవాళ(మార్చి-16,2020)అంతర్జాతీయ కోర్టు(ICJ)ను ఆశ్రయించారు. మార్చి 20 ఉద‌యం 5.30 నిమిషాల‌కు నిందితుల‌ను ఉరితీ�

    ఎన్నాళ్లీ డ్రామాలు ? తెరపడేదెప్పుడు ?

    February 21, 2020 / 12:03 PM IST

    నిర్భయ కేసులో దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు డ్రామాల మీద  డ్రామాలు ఆడుతున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహార్‌ జైల్లో  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి తీయాలని  కోర్టు జారీ చేసిన  డెత్‌వ�

    విశ్లేషణ : ఆరోగ్య కారణాలతో నిర్భయ దోషుల ఉరిని వాయిదా వేయొచ్చా?

    February 20, 2020 / 01:53 PM IST

    ఉరికంబమెక్కకుండా ఆలస్యంచేయడానికి ప్రయత్నిస్తున్న నిర్భయదోషుల బుర్రలోకి, కొత్త ఆలోచన వచ్చింది. కేసులో ఇదే కొత్త ట్విస్ట్. దోషి వినయ్ శర్మ ఢిల్లీ కోర్టుకెళ్లారు. తానో పిచ్చివాడినని అన్నాడు. అతని లాయర్ మాట కూడా ఇదే. వినయశర్మ తల్లిని కూడా గుర్�

    నిర్భయ దోషుల మరణశిక్ష : ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన కేంద్రం

    February 5, 2020 / 12:09 PM IST

    నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది.

    నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత

    January 31, 2020 / 03:58 AM IST

    నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత కొనసాగుతోంది. రేపు నలుగురు హంతకులకు శిక్ష అమలు చేస్తారా, లేదా అనే అనుమానాల మధ్యే తిహార్‌ జైలు అధికారులు ఉరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఉరి తప్పించుకోలేరు : నిర్భయ దోషుల క్యూరేటివ్ పిటిషన్ల పై సుప్రీం విచారణ

    January 14, 2020 / 05:02 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్,హత్య కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల ఉరికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తీహార్ జైలులో ట్రయల్స్ కూడా పూర్తి అయ్యాయి. నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఇటీవ

    దిశ చట్టం : అత్యాచారం చేస్తే మరణశిక్షే

    December 13, 2019 / 10:12 AM IST

    ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక దిశ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వ్యవస్థలో మార్పు కోసమే ఈ చట్టాన్ని తీసుకరావడం జరిగిందని అసెంబ్లీలో సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో దారుణాలకు బ్రేక్ పడాలనే తాము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తెల�

10TV Telugu News