death

    ప్రధాని కావాలనుకున్న ప్రణబ్.. తన పుస్తకంలో ఏం రాశారంటే?

    August 31, 2020 / 08:23 PM IST

    భారత రాజకీయాల పల్స్‌పై పటిష్టమైన పట్టు ఉన్న ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రధానిగా ఉండాల్సిన వ్యక్తి అని కొందరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ చివరికి ఆయన రాజకీయ ప్రయాణం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ జీవితంలో �

    భార్యా.. కూతురు పొడిచి చంపేసి అద్దం ముక్క చాతీలో గుచ్చుకుందంటూ డ్రామా..

    August 31, 2020 / 12:08 PM IST

    ఓ మహిళ తన కూతురితో కలిసి భర్తను పొడిచి చంపేసి ఆ తర్వాత తనకు తానే గాయపరచుకున్నాడని అద్ధం ముక్కు విరిగి చాతీలో పొడుచుకుందని చెప్పుకొచ్చారు. పోస్టు మార్టం జరిగితే గానీ నిజాలు బయటకు రాలేదు. ముంబైలోని నాలా సపోరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సురేశ్ వ�

    ఏపీలో కొత్తగా 7,895 కరోనా కేసులు, 93 మంది మృతి

    August 23, 2020 / 06:22 PM IST

    ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 7,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. 24 గంటల్లో కరోనా వల్ల 93 మంది మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 46,712 శాంపిల్స్ ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,38,038 శాంపిల్స్ ను పరీక్షించారు

    దేశంలో 28 లక్షలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 69 వేల మందికి కొత్తగా..

    August 20, 2020 / 11:32 AM IST

    భారతదేశంలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 69,652 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇదే సమయంలో 977 మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. అమెరికా మరియు బ్రెజిల్లో గత 24గంటల�

    డొనాల్డ్ ట్రంప్‌ తమ్ముడు కన్నుమూత

    August 16, 2020 / 02:48 PM IST

    అమెరికా అధ్యక్షుడి ఇంట విషాదం నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్‌ ట్రంప్ రాబర్ట్ ట్రంప్(71)శనివారం న్యూయార్క్‌లో కన్నుమూశారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా న్యూయార్క్‌లోని ప్రెస్బి�

    రియా చక్రవర్తి కాల్ వివరాలు బయటపడ్డాయి.. సుశాంత్ మరణంపై ఓ వ్యక్తితో గంటసేపు?

    August 14, 2020 / 07:38 AM IST

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇంకా కూడా రహస్యంగానే ఉంది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరుగుతోండగా.. ప్రతి రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్‌గా సుశాంత్ మరణానికి ముందు రోజు, సుశాంత్ మరణించిన మరుసటి రోజు వివరాలు చాల�

    పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి వెళ్లి కత్తులతో పొడుచుకుని చంపుకున్నారు!!

    August 8, 2020 / 10:47 PM IST

    పెళ్లి మాటల కోసం వెళ్లిన వారు తీపి కబురుతో వస్తారనుకుంటారు. ఇక్కడ కథ అడ్డం తిరిగింది. అమ్మాయి తండ్రి కత్తిపోటుకు గురై చనిపోయాడు. గురువారం సాయంత్రం జరిగిన ఘటనతో ఆ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్.. హింసాత్మకంగా మారింది. రాజస్థాన్ లోని సోనా ప్రాంతంలో రాత�

    ఈడీ విచారణకు రియా ఎవరి కారులో వెళ్లిందో తెలుసా?!

    August 7, 2020 / 09:45 PM IST

    సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి శుక్రవారం (ఆగష్టు 7) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు రియా తన సోదరుడు షోయిక్‌ చక్రవర్తితో కలిసి ఈడీ కార్యాలయాన�

    ఆడపిల్లగా పుట్టడమే నేరమా, పాప పుట్టిందని తల్లిదండ్రులే చంపేశారు

    August 7, 2020 / 12:31 PM IST

    కర్నాటక రాష్ట్రం మంగళూరులో దారుణం జరిగింది. తల్లిదండ్రులే ఘాతుకానికి ఒడిగట్టారు. ఏ తల్లి, తండ్రి చేయకూడని పని చేశారు. ఆడపిల్ల పుట్టిందని కన్నవారే చంపేశారు. ఆ తర్వాత డ్రామా ఆడారు. తమ పాపను ఎవరో కిడ్నాప్ చేసి చంపేశారని దొంగ ఏడుపు ఏడ్చారు. రంగంల

    అర్థరాత్రి వరకు స్నేహితులతో తిరగొద్దని మందలించిన తల్లిని కిరాతకంగా చంపేసిన కొడుకు

    August 2, 2020 / 08:30 AM IST

    ఏ తల్లి అయినా బిడ్డ బాగుండాలనే కోరుకుంటుంది. బిడ్డ దారి తప్పకుండా చూసుకుంటుంది. అవసరమైతే మందలిస్తుంది, తిడుతుంది, కొడుతుంది. అదంతా అమ్మ ప్రేమలో భాగమే. కానీ ఆ నీచుడు తల్లి ప్రేమను, బాధను, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. మందలించిందనే కోపంతో

10TV Telugu News