death

    ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్న వ్యక్తిని, తల్లీకూతురు కలిసి చావబాదారు

    October 22, 2020 / 09:45 AM IST

    కరాందాయ్ లోని పెరియార్ నగర్ లో ఉండే మాలికా ఆమె కూతురు ధనలక్ష్మీ (32)కు ఫోన్ వేధింపులు wrong calls ఎక్కువయ్యాయి. గత వారం ఎన్ పెరియసామి అనే వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. అది రాంగ్ నెంబర్ అని చెప్పి అతనికి చెప్పిన ధనలక్ష్మీ కట్ చేసింది. అయినా ఆగకుండా �

    బీజేపీ నేత బెడ్ రూంలో బాలిక అనుమానాస్పద మృతి

    September 28, 2020 / 10:43 AM IST

    karnataka minor girl: బెంగుళూరులో దారుణం జరిగింది. ఒక బీజేపీ నేత మైనర్ బాలిక ఆ నేత బెడ్ రూం లో శవమై తేలింది. తుమకూరు నగరం ఆదర్సనగర్ లో జడ్పీ సభ్యుడు, బీజేపీ నాయకుడు రామాంజినప్ప ఇంట్లో మృతురాలు (17) అనుమానాస్పదరీతిలో బెడ్ రూంలో శవంగా పడి ఉంది. ఈ ఫోటోలో సోషల్ మీ�

    Vitamin D ఉంటే కరోనాతో చనిపోయేది 50 శాతమే..

    September 27, 2020 / 11:18 AM IST

    రోజూ Vitamin D డోస్ తీసుకునే వాళ్లలో కరోనావైరస్ తో చనిపోయే వాళ్ల సంఖ్య సగమే ఉంటుందని ఓ స్టడీలో తేలింది. రక్తంలో ఉండే ఇమ్యూన్ సెల్స్‌తో విటమిన్ కు లింక్ ఉంటుందని.. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు చెప్పారు. శరీరంలో ఉండే సైటోకిన్ �

    రూ.500 దొంగతనం చేశాడని బాలుడ్ని కొట్టి చంపిన మహిళ

    September 24, 2020 / 05:41 PM IST

    ఒడిషాలో దారుణం జరిగింది. రూ.500 లు దొంగిలించాడనే ఆరోపణలోతో ఒక మహిళ 14 ఏళ్ల బాలుడ్ని చితక్కొట్టింది, ఆ దెబ్బలకు బాలుడు కన్నుమూశాడు. ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలోని కరంజియా పోలీసు స్టేషన్ పరిధిలోని కియపనోపోషి గ్రామంలో నివసించే రాజన్ బెహరా (14) అనే �

    కరోనాతో ప్రముఖ నటుడు కోసూరి కన్నుమూత

    September 24, 2020 / 06:14 AM IST

    కరోనా కరాళ నృత్యానికి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ చనిపోయారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, పిల్ల జమీందార్‌, ఛలో తదితర సినిమాల్లో నటించిన వేణుగోపాల్‌ తెలుగు

    చిన జియ‌ర్ స్వామిజీకి సీఎం జగన్, వెంకయ్య పరామర్శ

    September 13, 2020 / 03:53 PM IST

    Tridandi Chinna Jiyar Swamy : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిని సీఎం జగన్ పరామర్శించారు. చిన జీయర్ మాతృమూర్తి అలివేళు మంగతాయారు (85) పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ సంతాపం తెలియచేశారు. స్వామికి ఫోన్ చేసిన ఆయన త�

    స్వామి అగ్నివేశ్…మేక వన్నె పులి : మాజీ సీబీఐ చీఫ్

    September 12, 2020 / 06:01 PM IST

    ఆర్యసమాజ్‌ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. నివాళులర్పిస్తున్నారు. అయితే మాజీ సీబీఐ చీఫ్,రిటైర్డ్‌ పీఎస్‌ అధికారి ఎం. నాగేశ్వరావు.. స్వామి అగ�

    సుశాంత్ కేసులో కీలక మలుపు…రియా చక్రవర్తి అరెస్ట్

    September 8, 2020 / 03:58 PM IST

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగళవారం అరెస్ట్ చేసింది. డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్లు గుర్తిం�

    Facebook లో నా చావు లైవ్

    September 5, 2020 / 06:49 AM IST

    Frenchman plans to livestream : అంతుచిక్కని రోగంతో బాధ పడుతున్నా..దీనికి మందు లేదు..అందుకే నన్ను చంపేయండి అంటున్నాడు ఫ్రాన్స్ దేశానికి చెందిన అలేన్ కోక్క్ (57). కానీ చట్టాలు ఒప్పుకోవని ఫ్రాన్స్ దేశం చెబుతోంది. కానీ..అతను మాత్రం ఒప్పుకోవడం లేదు. https://10tv.in/ludhiana-father-and-son-cycle-looks-lik

    కోవిడ్ ప్రోటోకాల్.. మధ్యాహ్నం ప్రణబ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో చివరి వీడ్కోలు

    September 1, 2020 / 07:31 AM IST

    మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 84 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 31వ తేదీన ఆర్మీ ‘రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్’లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఉదయం 8 గంటలకు అతని అధికారిక �

10TV Telugu News