-
Home » Debt
Debt
‘అవమానం తట్టుకోలేకపోతున్నా’.. భార్యకు వీడియో కాల్ చేసి భర్త బలవన్మరణం..
పిల్లలను బాగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి..
మహిళను చెట్టుకు కట్టేసి దాడి.. మంత్రి లోకేశ్ సీరియస్.. కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్
ఈ ఘటనకు బాధ్యులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు లోకేశ్. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని..
Two Killed And Buried Friend : స్నేహితుడిని హత్య చేసి పాతిపెట్టిన దుర్మార్గులు.. మృతుడితోనే గొయ్యి తవ్వించి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణం చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితుడిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడితోనే గొయ్యిని తవ్వించి రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను �
Gautam Adani : అప్పులభారంలో ఆదానీ కంపెనీలు..సంచలనంగా మారిన క్రెడిట్సైట్స్ రిపోర్టు..
ఒకదానికి ఒకటి సంబంధం లేని గ్రూప్ల్లో పెట్టుబడులు పెడుతున్న అదానీ గ్రూప్.. తన మార్క్ ఏంటో బిజినెస్ వర్గాలకు పరిచయం చేస్తోంది. ఇక్కడివరకు అంతా బానే ఉంది. మరి వ్యాపారాల కోసం కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. అప్పుల మీదే ఎక్కువగా ఆధారపడు
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
ప్రకాష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ప్రకాష్ చెన్నైలోని పల్లవరంలో నివాసముంటున్నారు. ప్రకాశ్ కు అప్పులు అధికమయ్యాయి.
Pawan Kalyan : అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : పవన్
జనసేన పార్టీ ఇప్పటికే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకొనే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పక్షాన భరోసా కల్పిస్తామని చెప్పారు.
Suicide : అప్పులబాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
చిత్తూరు జిల్లాల్లో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana : రేపటి నుంచి రూ.50 వేల లోపు రుణమాఫీ.. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు
తెలంగాణలో రైతులకు రెండో దఫా రుణమాఫీ కానుంది. రేపటి నుంచి రూ.50 వేల లోపు రైతు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Husband Sold Wife : భర్త అమానుషం.. అప్పు తీర్చలేక భార్యను ఏం చేశాడంటే..
జీవితాంతం తోడునీడగా నిలవాల్సిన భర్తే భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. ముగ్గురు వ్యక్తుల దగ్గర అప్పు చేసిన ఆ భర్త, అది తీర్చలేక, కట్టుకున్న భార్యనే
వీడిన మర్డర్ మిస్టరీ, ప్రభుత్వ టీచర్ దారుణ హత్యకు కారణం రూ.కోటి అప్పు
మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ దారుణ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొలుత కారుతో ఢీకొట్టి, ఆపై కత్తితో మెడకోసి దారుణంగా చంపేశారు. ఈ మర్డర్ వెనుక మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు. తాను అప్పుగా ఇచ్�