Home » Debt
పిల్లలను బాగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి..
ఈ ఘటనకు బాధ్యులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు లోకేశ్. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని..
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణం చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితుడిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడితోనే గొయ్యిని తవ్వించి రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను �
ఒకదానికి ఒకటి సంబంధం లేని గ్రూప్ల్లో పెట్టుబడులు పెడుతున్న అదానీ గ్రూప్.. తన మార్క్ ఏంటో బిజినెస్ వర్గాలకు పరిచయం చేస్తోంది. ఇక్కడివరకు అంతా బానే ఉంది. మరి వ్యాపారాల కోసం కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. అప్పుల మీదే ఎక్కువగా ఆధారపడు
ప్రకాష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ప్రకాష్ చెన్నైలోని పల్లవరంలో నివాసముంటున్నారు. ప్రకాశ్ కు అప్పులు అధికమయ్యాయి.
జనసేన పార్టీ ఇప్పటికే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకొనే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పక్షాన భరోసా కల్పిస్తామని చెప్పారు.
చిత్తూరు జిల్లాల్లో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణలో రైతులకు రెండో దఫా రుణమాఫీ కానుంది. రేపటి నుంచి రూ.50 వేల లోపు రైతు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
జీవితాంతం తోడునీడగా నిలవాల్సిన భర్తే భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. ముగ్గురు వ్యక్తుల దగ్గర అప్పు చేసిన ఆ భర్త, అది తీర్చలేక, కట్టుకున్న భార్యనే
మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ దారుణ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొలుత కారుతో ఢీకొట్టి, ఆపై కత్తితో మెడకోసి దారుణంగా చంపేశారు. ఈ మర్డర్ వెనుక మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు. తాను అప్పుగా ఇచ్�