Home » DECLARE
రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు సీఎం కేసీఆర్ ‘ఈచ్వన్-టీచ్వన్' కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘ఈచ్వన్-టీచ్వన్' కార్యక్రమంలో పోలీస్ శాఖ పాల్గొంటుందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.