declares

    Cyclone Gabrielle: ఎగిరి పడుతున్న సముద్రం, ఎత్తి కుదిపేస్తున్న గాలులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన న్యూజీలాండ్‭

    February 14, 2023 / 08:37 PM IST

    మంగళవారం ఉదయాన్నే ఉత్తర న్యూజిలాండ్‭ను పెనుగాలి కమ్మేసింది. ఆ దేశ ప్రజలు నిద్ర లేచేసరికి అంతా అల్లకల్లోలమైంది. ప్రస్తుతం 150 న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు న్యూజీలాండ్ మీడియా పేర్కొంది. కొన్ని వ

    Queen Elizabeth II Death: సెప్టెంబర్ 11న జతీయ సంతాపదినం ప్రకటించిన భారత్

    September 9, 2022 / 02:59 PM IST

    బ్రిటన్‭ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 (96 సంవత్సరాలు) గురువారం స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‭లో కన్నుమూశారు. బ్రిటన్‭కు ఆమె ఏకంగా 70ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. క్విన్ ఎలిజబెత్-2 పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ.

    Afghan President : అప్ఘాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా అమృల్లా సల్లేహ్

    August 17, 2021 / 08:35 PM IST

    అప్ఘానిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్..మంగళవారం తనుని తాను దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.

    దీదీకి సొంత వాహనం లేదంట, 20 ఏళ్లలో సంపాదించిన ఆస్తులు

    March 12, 2021 / 01:48 PM IST

    Mamata Banerjee : మమతా బెనర్జీ పరిచయం అక్కర్లేని పేరు. అసలు సిసలైన ఫైర్‌బ్రాండ్. దాదాపు నలభై ఏళ్లుగా క్రీయశీల రాజకీయాల్లో ఉన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మరో పదేళ్లు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. తన రాజకీయ జీవితంలో సగంకాలం పాటు అధికారంలో ఉన్

    సూడాన్ అల్లర్లలో 37మంది మృతి : ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం

    August 27, 2019 / 02:46 AM IST

    సూడాన్ లోని ఈస్ట్రన్ రీజియన్ లోని రెడ్ సీ స్టేట్ లో నివసిస్తున్న ఓ తెగలో జరిగిన అల్లర్లలో్ 37మంది చనిపోయారు.య మరో 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం…బనీ అమిర్ తెగ, నుబా తెగకు చెందిన ప్రజల మధ్య గత వారం గొడవ

    అంతేనా : ప్రకాష్ రాజ్ ఆస్తులు రూ. 31 కోట్లు

    March 25, 2019 / 04:55 AM IST

    ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఆస్తులు..అప్పుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో వీటిని అందులో పొందుపరచాలి. ప్రస్తుతం లోక్ సభ, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలి�

    మండలి ఎన్నికల లీవు : అందరికీ కాదు..వారికే

    March 14, 2019 / 03:20 AM IST

    కొద్ది రోజుల్లో మండలి ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రులు / ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలతో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి మార్చి 22వ తేదీన ఎన్నికలు జరుగున�

    మాల్యా మటాష్ : పారిపోయిన ఆర్థిక నేరగాడిగా డిక్లేర్

    January 5, 2019 / 10:25 AM IST

    ముంబై: మాల్యా పాపం పండింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది. లండన్‌లో ఉన్న మాల్యాను ‘పారిపోయిన ఆర్థిక నేరగాడి’గా ముంబైలోని పీఎంఎల్‌ఏ స్పెషల్ కోర్టు ప్రకటించ�

10TV Telugu News