decline

    మరింత క్షీణించిన ప్రణబ్ ఆరోగ్యం

    August 31, 2020 / 03:04 PM IST

    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ మరింత క్షీణిస్తోంది. ఈ నెల 10న మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో గత 20 రోజులుగా ప్రణబ్.. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ‌ హాస్పిటల్ లో ట్రీ�

    ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…తూ.గో జిల్లాలో తగ్గాయి….కర్నూల్ లో పెరిగాయి

    August 1, 2020 / 07:50 PM IST

    ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసులు తూ.గో జిల్లాలో తగ్గాయి.. కర్నూల్ లో పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 9,276 కరోనా కేసులు నమోదవ్వగా 58 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి కోలుకుని మరో 12,750 మంది డిశ్చా

    కరోనా టెస్ట్ లలో మాదే రికార్డు…ఇక అంతా సేఫ్ : ట్రంప్

    April 20, 2020 / 05:28 AM IST

    భారత్ తో సహా 10దేశాల్లో జరిగిన కరోనా నిర్థారణ టెస్ట్ ల కన్నా ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదొక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ (COVID-19) కు వ్యతిరేకంగా అమెరికా తన యుద్ధంలో స్థిర�

    త్వరలో కరోనా తగ్గుముఖం..సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట

    March 24, 2020 / 06:33 PM IST

    కరోనా మహమ్మారి త్వరలోనే దశలవారీగా తగ్గుముఖం పడుతుందని నోబెల్‌ బహుమతి గ్రహీత, జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్‌ లెవిట్‌ అంచనా వేశారు. వేగంగా విస్తరిస్తున్న కోవిడ్‌-19 వ్యాప్తికి త్వరలోనే తెరపడుతుందని చెప్పారు.

    మహిళలకు పండుగ : తగ్గిన బంగారం ధరలు

    February 25, 2020 / 02:45 PM IST

    గత అయిదు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరకు  మంగళవారం బ్రేక్‌ పడింది. సోమవారం ఒక్కరోజే  ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి రూ.45 వేలకు చేరిన బంగారం ధర నేడు అదే స్థాయిలో పడిపోయింది.    గ్లోబల్‌ మార్కెట్లలో గోల్డ్‌ ధరలు పడిపోవడంతో పాటు మదుపుదారులు �

    8.4శాతం తగ్గిన కార్ల అమ్మకాలు..12.5శాతం తగ్గిన ఉత్పత్తి

    January 10, 2020 / 10:51 AM IST

    గతేడాది డిసెంబర్ లో దేశీయ మార్కెట్లో  మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 8.4శాతం పడిపోయినట్లు శుక్రవారం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM)తెలిపింది. గత డిసెంబర్ లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు(ప్యాసింజర్ కార్లు,యుటిలిటి వెహి�

    బీజేపీ లెక్కలు ఎంతవరకు నిజం: పాక్, బంగ్లాల్లో ముస్లిమేతరులు తగ్గారా

    December 12, 2019 / 10:55 AM IST

    పౌరసత్వపు బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ పాక్‌లో ముస్లిమేతరులు తగ్గిపోయారంటూ వాదన వినిపించింది. ఇందులో వాస్తవం కనిపించడం లేదు. కేంద్ర హోం మంత్రి బిల్లుపై సోమవారం లోక్ సభలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ స్వాతంత్ర్యం వచ్చిన సమయం నుంచి ఇప్పటికీ పాక్�

    షాకింగ్ న్యూస్ : భారత్‌లో అరటి పళ్లు ఇక కనిపించవా..‌!

    September 5, 2019 / 08:48 AM IST

    అరటిపండు..అరటి కాయ..అరటి ఆకు..అరటి పువ్వు,అరటి బోదె (కాండం) ఇలా అరటి చెట్టులో అన్ని ఉపయోగపడతాయి. మానవుడి జీవితంలోఅరటి చెట్టుది ప్రత్యేకమైన స్థానం ఉంది. అరటికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అరటి పండ్లు లేని పండుగ గానీ..పూజ గానీ..శుభకార్యాలు గాన

10TV Telugu News