Home » Declining
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. గతవారం మొత్తం 36 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొంది.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 1,500 పైగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి…ప్రభుత్వం చేసిన వ్యూహం ఫలిస్తోంది. టెస్టులు పెరగడంతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేసులు క్రమంగా తగ్గుతుండడంతో కంటోన్మెంట్ జోన్ల సంఖ్యను తగ్గిస్త�
ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్ట్లు పెరుగుతున్నా రోజురోజుకూ కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇది.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వారం క్రితం ప్రతిరోజూ 70-80 కేసులు నమోదవగా.. గత నాలుగైదు రోజులుగా 30-40కి మించి పెరగలేదు. 2020, మే
కరోనా వెళ్లిపో ఇక..చాలు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అనుకున్నట్లుగానే వైరస్ తగ్గుముఖం పడుతోందని అనుకోవచ్చు. ఎందుకంటే..కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతుండడమే. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వైరస్ వ్యాప్తి చెందకుండా..పోరాడుతున్న వారి కృషి �
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కాక రేపుతోంది. తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్న కార్మికులు.. 44వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇటు.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన నివాసంలో చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకి చేరింది. అయితే ఆయన ఆరోగ్యం క్షీణి
ఇంధన ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో ముడి చమురులు తగ్గడమే కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు. డీజిల్ ధరలు కూడా క్రమేపీ తగ్గుతున్నాయి. దీంతో కొంత వాహనదారులకు ఊరట లభిస్తోంది. 2019, అక్టోబర్ 24వ తేదీ గురువారం పెట్రోల్ ధర 5 పైసలు, డీజ�
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా 43 డిగ్రీల సెల్సియస్ ని మించిన ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గాయి. మంగళవారం నాడు (మే 12019) నాటికి తగ్గి 40 డిగ్రీ సెల్సియస్ కు చేరుకున్నాయి. కాగా మే నెలలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకూ చేరాయి. గత కొన్ని రోజుల నుంచి 41 డిగ్రీలకు తగ్గ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తగ్గుముఖం పడుతోందని హైదరాబాదా వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్, ఖమ్మం తోపాటు రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని వారు