Home » Deeksha
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలన్న డిమాండ్తో చేపట్టిన ఉద్యోగ దీక్ష వైఎస్ షర్మిల విరమించారు. ఇందిరాపార్కు వద్దనున్న ధర్నా చౌక్లో గురువారం 72 గంటల ఉద్యోగ దీక్షను షర్మిల ప్రారంభించగా.. సా�
మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఐటీఐఆర్, విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధికదీక్షకు మీరు సిద్ధమా? అని సవాల్ చేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా దీక్షలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పలు దీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసు�
ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్ష విరమించారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డితో ఆల్ పార్టీ నాయకులు దీక్ష విరమింపజేశారు. నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు టీజేఎస్ చీఫ్
శబరిమలైవాసుడు.. మణికంఠుడి దర్శనం కోసం మాల ధరించిన భక్తులు పయనమవుతున్నారు. అయ్యప్పని దర్శించేందుకు కఠినమైన మండల దీక్ష చేపట్టి.. విల్లాదివీరుని స్మరించుకుంటూ కేరళకు బయలుదేరుతున్నారు. ఇంతకీ స్వామి దీక్ష ప్రత్యేకత ఏంటి హరిహర సుతుడు అయ్యప్ప
ఏపీలో ఇసుక దీక్షలు రాజకీయాలను వేడెక్కించాయి. ఇసుక కొరతకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆరోపిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు దీక్షకు దిగారు. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర
ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇసుక కొరత అంశం వేడి రాజేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం
ఏపీలో ఇసుక కొరతపై ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాటానికి సిద్ధమయ్యారు.
ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ, భవన నిర్మాణ కార్మికులకు అండగా మాజీ సీఎం చంద్రబాబు జరుప తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నంవబర్ 14న చంద్రబాబు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్ష చేపట్టటానికి పార్టీ శ్రేణులు అన�