Home » degree exams
తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని విద్యార్దులు ముట్టడించారు. ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదావేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్టీయూ,ఉస్మానియా వర్శిటీ విద్యార్ధులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో అక్క�
తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ వాయిదాపడ్డాయి. కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు..
రాష్ట్రంలో Digree, PG, Enganeering Exams విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగిలిన వారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా…పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేర
తెలంగాణలో కరోనా వైరస్ ధాటికి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని…ప్రముఖులకు సైతం కష్టాలు ఎదురవుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు..ఇలా ప్రత�
కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమల్లో ఉంది.