Home » Delhi Accident
ఢిల్లీలోని మలై మందిర్ ఏరియాలో బుధవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఒక థార్ వాహనం అదుపుతప్పి పక్కనున్న వాహనదారులు, వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
15మంది ఆసుపత్రిలో చికిత్స. నలుగురి పరిస్థితి విషమం. శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం. ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ఘోరం జరిగింది. ఓ భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏడుగురు మృతి చెందారు. సుదర్శన్ పార్కు ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ భవనం�