ఎవరైనా.. గాలి పీల్చకపోతే చనిపోతారు. కానీ.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి పీలిస్తే చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఎప్పటిలాగే.. ఈ శీతాకాలంలోనూ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది. ఈసారి కాస్త ముందుగానే.. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిట
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ఫరీదాబాద్లలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. కాలుష్యంతో కళ్ళ మంటలు, గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడానికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలు ఇబ్బ
ఢిల్లీ పొల్యూషన్పై సుప్రీంకోర్టులో పిటిషన్
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఈ పిటిషన్ పై ఈనెల 10వ తేదీన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న వాయు కా
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణకు గత కొన్నివారాలుగా తాము తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చే
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం కొనసాగుతుండటంతో స్కూళ్లు మూసివేశారు. వారం రోజులు గడిచినా ఇప్పటికీ వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు.
ఢిల్లీలో లాక్డౌన్..!
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తుంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొల్యూషన్ స్థాయి రాజధాని పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
కాలుష్యం దెబ్బ... ఢిల్లీలో పాక్షిక లాక్డౌన్
కాలుష్యం దెబ్బ.. ఢిల్లీలో పాక్షిక లాక్ డౌన్