Home » delhi chalo
మరణించిన రైతు శుభ్ కరణ్ సింగ్ కు అమరవీరుడు హోదా కల్పించాలనే డిమాండ్ ను అంగీకరించిన తరువాత ఢిల్లీకి మార్చ్ తిరిగి ప్రారంభమవుతుందని సర్వన్ సింగ్ పంధేర్ చెప్పారు.
ఢిల్లీ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
పంజాబ్, హర్యానా బార్డర్ ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దుల్లో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
తమ డిమాండ్ల సాధనకు కర్షకులు మరోసారి ఉద్యమబాట పట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో హస్తినలో సమర శంఖం పూరించారు.
నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ అంతటా 144 సెక్షన్ విధించారు.
Farmers Protest 28th day : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 28వ రోజుకు చేరుకున్నాయి. అన్నదాతల ఆందోళనలకు పుల్స్టాప్ పెట్టడానికి కేంద్రం మరోసారి ముందుకొచ్చింది. చర్చలకు రావాలని ఆహ్వానించింది. అన్నదాతలకు చట్టాలపై అవగాహన కల్పించాలని కేంద్రం ఆ�
Farmers’ concern in Delhi : దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది..! రైతు దండయాత్రతో ఉక్కిరిబిక్కిరవుతోంది..! ఓవైపు పోలీసుల నిర్బంధం…మరోవైపు ఎముకలు కొరికే చలి… దేన్నీ లెక్క చేయకుండా… ఢిల్లీ గల్లీల్లో అన్నదాతలు కదంతొక్కుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ�
Farmers’ nationwide road blockade on Nov 5 నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు మరింత తీవ్రతరం చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. నవంబర్-5న దేశవ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేయనున్నట్టు అనేక రైతు సంఘాలు ఉమ్మడిగా ప్రకటించాయి.