Home » delhi cm aravind Kejriwal
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ఉదయం 11 గంటలకు విచారించనున్నారు....
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత వాట్సాప్ ఛానల్ని ప్రారంభించారు. ఢిల్లీ సీఎంఓ వాట్సాప్ ఛానల్ ఈ వారం ప్రారంభంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ వాట్సాప్ ఛానల్ ఇప్పటివరకు 51వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది....
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ జన్మదినం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ మంచి ఆరోగ్యంతోపాటు దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేర ప్రధాని బుధవారం
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అధికారులు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
జనవరి 6, జనవరి 24, ఫిబ్రవరి 6న మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు ఎంసీడీ మూడుసార్లు సమావేశమైంది. కానీ ప్రతిసారి సెషన్ రాజకీయ ప్రతిష్టంభనతోనే ముగిసింది. ఫిబ్రవరి 16న మరోసారి మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
దేశంలోని ప్రతీ రాష్ట్రానికి దాని చరిత్ర ఉంది. పంజాబ్ను పంజాబ్ నుంచి మాత్రమే నడపాలి. పంజాబ్ రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి నడపకూడదు. కేజ్రీవాల్ నుంచి ఒత్తిడితో పంజాబ్ రాష్ట్రం నడిస్తే.. ఇక్కడి ప్రజలకు ఎలాంటి మేలు జరగదు. ఒకరి రిమోట్ కంట్రోల్లో ప�
ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. మహిళను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆప్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జెండా ఎగిరింది. మొత్తం 250 వార్డుల్లో 134 స్థానాల్లో గెలుపొంది మేయర్ సీటు దక్కించుకుంది. బీజేపీ 104 స్థానాలకు పరిమితం అయింది.
ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ అతితీవ్రత స్థాయిని సూచిస్తోంది. దీంతో కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. రేపటి నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు కేజ్రీవ�
గుజరాత్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో రోజురోజుకు ఆప్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ తట్టులేక పోతుందని ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.