-
Home » Delhi Commission for Women
Delhi Commission for Women
Shaheen Malik : యాసిడ్ దాడి ఆమె ప్రయాణాన్ని ఆపలేదు.. మరెంతో మంది బాధితులకు దారి చూపిస్తున్న షాహీన్ మాలిక్
September 5, 2023 / 12:47 PM ISTయాసిడ్ దాడిలో 90 శాతం గాయాలైనా ఆత్మవిశ్వాసంతో ఆమె కోలుకుంది. తనలాగ దాడికి గురైన వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. షాహీన్ మాలిక్ స్ఫూర్తివంతమైన కథనం చదవండి.
Swati Maliwal: మా నాన్న చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యా.. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్
March 11, 2023 / 06:51 PM ISTశనివారం ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన విషయం వెల్లడించారు. ‘‘నా చిన్నప్పుడు మా నాన్నే నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంలో ఆయన నన్ను కొట్టేవాడు కూడా. దీంతో ఆయనకు…
DCW: బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్.. దేశానికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
November 26, 2022 / 06:39 PM ISTమహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ యోగా శిబిరానికి మహిళలు యోగా డ్రెస్సుల్లో వచ్చారు. మహిళలకు యోగా శిక్షణా…
Delhi Commission for Women: అత్యాచారం పేరుతో మహిళ నాటకం.. ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్.. మహిళపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
October 22, 2022 / 06:21 PM ISTఅత్యాచారం పేరుతో నాటకమాడిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఢిల్లీ మహిళా కమిషన్ లేఖ రాసింది. ఇటీవల ఒక మహిళ నిర్భయ తరహాలో అత్యాచారానికి గురైనట్లు నాటకమాడిన…
Delhi Commission for Women: అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ
August 6, 2022 / 09:28 PM ISTస్పాలో పని చేసే ఒక యువతిపై మేనేజర్తోపాటు, కస్టమర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ ఢిల్లీ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కమిషన్.. పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
Girls Trafficking : బాలికల అక్రమ రవాణా గుట్టు రట్టు…… ఐదుగురు బాలికలను కాపాడిన డీసీడబ్ల్యూ
October 23, 2021 / 07:45 AM ISTబాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను ఢిల్లీ మహిళా కమీషన్ భగ్నం చేసింది. ఈముఠా చెర నుంచి ఐదుగురు బాలికలను రక్షించారు.
కొన్ని నెలలుగా భార్యను బంధించిన భర్త..అక్కడే మల, మూత్రాలు..ఢిల్లీలో దారుణ ఘటన
August 26, 2020 / 07:34 AM ISTఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలలుగా భార్యను ఓ రూంలో గొలుసులతో బంధించాడో ఓ భర్త. అక్కడే మల, మూత్రంలో జీవిస్తూ..ఉన్న ఆ మహిళ దుర్భరమైన జీవితం గడిపింది. ఈ విషయం…
దిశా ఘటన : కొనసాగుతున్న స్వాతి మలివాల్ నిరహార దీక్ష
December 4, 2019 / 03:23 AM ISTమహిళలపై లైంగిక దాడులకు నిరసనగా ఢిల్లీ మహిళా కమిషణ్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ చేపట్టిన నిరహార దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలో రాజ్ ఘాట్ వద్ద దీక్ష చేపడుతున్నారు. దోషులకు కఠిన శిక్షలు విదించి..సత్వరమే వాటిని…