Home » Delhi. customs
గార్మెంట్స్(వస్త్రాలు) పేరుతో దేశంలోకి తరలిస్తున్న కోటి రూపాయల విలువైన 90 ఐఫోన్లను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు.
విదేశాల నుంచి బంగారం, డబ్బులు, విలువైన వస్తువులు తరలించడానికి..వినూత్న మార్గాలను స్మగ్లర్లు అనుసరిస్తున్నారు. రోజు రోజుకు కొత్త కొత్త పంథాలు ఎంచుకుంటున్నారు. హాలీవుడ్ మూవీలను తలదన్నేవిధంగా ఉంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆహార పదార్థాల్లో విద