Home » Delhi Disaster Management Authority
కేసులు తగ్గుతున్న క్రమంలో...వారంతపు కర్ఫ్యూని ప్రభుత్వం ఎత్తివేసింది. సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో...
బార్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసేవేస్తే ఎలా ఉంటుందనే దానిపై సుదీర్ఘంగా చర్చంచినట్లు తెలుస్తోంది. కేవలం ఫుడ్ డెలివరీల్లో టేక్ అవే అమలు చేస్తే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారు...
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్,నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలకు, భారీ జన సమూహాలకు అనుమతి
యుమునా నది మినహా...సిటీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఛాత్ పూజ నిర్వహించడానికి అనుమతినిస్తున్నట్లు ఢిల్లీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ గత వారం ఆదేశాలు జారి చేసిన సంగతి తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీలో 2020, మార్చి తర్వాత..పాఠశాలలు తెరుచుకున్నాయి. 50 శాతం సామర్థ్యంతో హైబ్రిడ్ మోడల్ లో పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.
ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1558 కేసులు నమోదవ్వగా, 10 మంది మృతి చెందారు.