Home » Delhi Election 2025
ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడికాగా అధిక శాతం సంస్థలు బీజేపీనే గెలుస్తుందని అంచనా వేశాయి.
ఢిల్లీలో ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఢిల్లీ సర్కారు గురించి మాట్లాడారు.
విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచింది ఆప్.
Delhi Election 2025 : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.
ఢిల్లీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ముఖ్యమని మనీశ్ సిసోడియా తెలిపారు