Home » Delhi Fire
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా లజ్పత్ రాయ్ మార్కెట్లో గురువారం (జనవరి 6) తెల్లవారుజామున 4.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 58 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం(మార్చి-30,2021)కశ్మీరీ గేట్ వద్ద నున్న అంతర్రాష్ట్ర బస్సు టెర్నినల్(ISBT)లోని ఆరో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది.
ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండలిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 44 మంది చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీకి అనుమతి లేదని అధికారు