Home » Delhi Liqour Scam
తనను రాత్రి 8 గంటల వరకు విచారించారని కవిత చెప్పారు. తనను ఇవాళ విచారణకు రావాలని చెప్పారని, అయితే, వ్యక్తిగతంగా రావాలని మాత్రం సమన్లలో ఎక్కడా చెప్పలేదని అన్నారు. తన ప్రతినిధిగా భరత్ ను ఈడీ వద్దకు పంపుతున్నానని తెలిపారు. కాగా, ఈడీ నిబంధనలకు విర�
భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత విచారణ ముగిసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమెను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించింది. ఉదయం 11:00 గంటలకు ప్రారంభమైన ఈడీ విచారణ రాత్రి 8:00 గంటల వరకు కొనసాగింది. అయితే రూల్స్ ప్రకా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా ఉన్న మనీశ్ సిసోడియాను గత వారం సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజు నుంచి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొన్నారు. సోమవారం మనీశ్ కస్టడీ పూర్తవ్వడంతో ఆయనను జ్యుడీషియల్ కస్టడ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఓ పక్క సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐ అంటే భయమెందుకని ప్రశ్నించారు. అవినీతి, తప్పు చేసేవారికి మాత్రమే దర్�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు సంబంధించి సీబీఐ అధికారులకు ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు. సీబీఐ వెబ్సైట్లో ఉంచిన ఎఫ్ఐఆర్ను పరిశీలించానని, ఎఫ్ఐఆర్లో నాపేరు లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’కు సంబంధించిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు వెల్లడైంది. అమిత్ అరోరా రిమాండు రిపోర్టులో ఎన్ఫోర్స్మె�
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో ఇద్దరు అరెస్ట్
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో ఇద్దరు అరెస్ట్