-
Home » Delhi liquor case
Delhi liquor case
కేటీఆర్ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారన్న నమ్మకం ఉంది: బండి సంజయ్
అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు.
ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి.. అక్కడే టెస్టులు చేయించుకోవాలన్న కోర్టు..
ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య..
రూ.1100 కోట్ల నేరం జరిగింది, కవిత ప్రాత ఉంది- ఈడీ చార్జ్షీట్
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది.
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు.. పిటిషన్ లిస్ట్ చేయడానికి కోర్టు రిజిస్ట్రీ నిరాకరణ
సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. లిక్కర్ పాలసీ కేసులో తన మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కేసీఆర్ పేరే లేదు, కవితకు తప్పకుండా బెయిల్ వస్తుంది- లాయర్ మోహిత్రావు
సిట్టింగ్ ముఖ్యమంత్రికి బెయిల్ ఇస్తే తారుమారు చేయరా? అని లాయర్ మోహిత్ రావు అన్నారు.
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
కవితకు బెయిల్ ఇవ్వాలి, అరెస్ట్లో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయి- కవిత లాయర్ వాదనలు
ఆదివారం సాయంత్రం లోపు సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ పై కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు చెప్పింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడి పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయన కొన్ని వారాలుగా జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
అలాంటి వాళ్లను దేశం దాటించారు- రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సంచలన వ్యాఖ్యలు
కవితకు పంపించే ఇంటి భోజనాన్ని 10 నుంచి 15మంది పోలీసులు చెక్ చేస్తున్నారని, తర్వాత పాడైన ఆహారాన్ని అందిస్తున్నారని కోర్టుకు వివరించారు.