Home » Delhi Liquor Policy
సిట్టింగ్ ముఖ్యమంత్రికి బెయిల్ ఇస్తే తారుమారు చేయరా? అని లాయర్ మోహిత్ రావు అన్నారు.
కవిత బెయిల్ పిటీషన్ల పై రేపు మధ్యాహ్నం 12గంటలకు వాదనలు వినిపిస్తామని ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపింది. రేపు ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామని
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
ఆదివారం సాయంత్రం లోపు సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ పై కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు చెప్పింది.
కవితకు పంపించే ఇంటి భోజనాన్ని 10 నుంచి 15మంది పోలీసులు చెక్ చేస్తున్నారని, తర్వాత పాడైన ఆహారాన్ని అందిస్తున్నారని కోర్టుకు వివరించారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గోవా చుట్టూ తిరుగుతున్న లిక్కర్ పంచాయితీ
నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రేపు(శనివారం-మార్చి 11) విచారించనుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. కవిత ఈడీ విచారణ తరుణంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అధికారులు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు.