Home » Delhi Liquor Policy
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరో చార్జ్ షీట్ దాఖలు చేసింది. సమీర్ మహేంద్రపైన ఈడీ దాఖలు చేసిన ఈ చార్జిషీట్ లో సంచలన విషయాలు పేర్కొంది. మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు చార్�
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో ఇద్దరు అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. సీబీఐ, ఈడీ అధికారుల టైమ్ ను బీజేపీ వేస్ట్ చేస్తోంది అంటూ ఫైర్ అయ్యారు.
తమ తండ్రి హయాం నుంచే లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని, 70ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ డాన్, లిక్కర్ మాఫియా అని ఢిల్లీ మీడియాలో వార్తలు రావడంతో మాగుంట ఫ్యామిలీకి డ్యామేజ్ జరిగిందన్నారాయన.