Home » Delhi Liquor Scam
తనకెవరూ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచే దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించిన కవిత.. మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడుల్లో దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి హైదరాబాద్ లో సోదాలు చేస్తున్నారు. 25 బృందాలుగా ఏర్పడిన ఢిల్లీ ఈడీ అధికారులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా �
రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం ఉన్న ఫొటో బయటకు రావడంతో రాజకీయ కలకలం చెలరేగింది. తాజా సోదాల ఆధారంగా కొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
లిక్కర్ స్కామ్ కేసు నిందితులతో ఎమ్మెల్సీ కవిత ఫొటో బయటకు రావడంపై రాజకీయ దుమారం చెలరేగింది. రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం తిరుపతి వెళ్లింది.
హైద్రాబాద్కు ఢిల్లీ స్కాం సెగ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఢిల్లీతోపాటు కేసుతో సంబంధం ఉన్న లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబైలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 35కుపైగా ప్రదేశాల్లో, ఒకే సమయంలో ఈ దాడులు కొనసాగుతున్న క్రమంలో 16మందిపై కేసులు నమోదు చేసింది. హైద�
సంచలనంగా నిలిచిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ వేగవంతం చేసింది. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న నిందితుల ఇండ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేస్తోంది. హైదరాబాద్తోపాటు ముంబు, బెంగళూరు వంటి నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో సీబీఐ దూకుడుమీదున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు చెందిన బ్యాంకు లాకర్లను కూడా పరిశీలించేందుకు సిద్ధపడ్డారు. దీంట్లో భాగంగా ఈరోజు మనీష్ సిసోడియాకు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనీశ్ సిసోడియా బ్యాంకు
లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఢిల్లీలో తీగ లాగితే ఆంధ్రా తెలంగాణలో డొంక కదిలిందని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు వ్యాఖ్యానించారు.