Home » Delhi Liquor Scam
తనపై ఎవరి వత్తిడి లేదని కేసు దర్యాప్తు కు పూర్తిగా సహకరిస్తానని అప్రూవర్గా మారేందుకు అవకాశం ఇవ్వాలని నవంబర్ 9న సీబీఐ కోర్టు ముందు నిందితుడు దినేష్ అరోరా విన్నవించుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులు అభిషేక్ �
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. అరబిందో సంస్థకు చెందిన పెన్నాక శరత్ చంద్రారెడ్డితోపాటు, మరో మద్యం వ్యాపారి వినోద్ బాబును ఈడీ అరెస్టు చేసింది. వీరిని ఈ రోజు ఢిల్లీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ అధికారులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం జరిగే విచారణకు రావాలని కోరారు.
ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ తొలి అరెస్ట్ జరిగింది. రాబిన్ డిస్టలరీస్ ఎండీ బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగిన అవకతవకలు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు మరోసారి దాడులు ముమ్మరం చేశారు. హైదరాబాద్ తో సహా ఢిల్లీ, పంజాబ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదలైన అరెస్టులు
పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు, శ్రీనివాస్ రావు ద్వారానే లావాదేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు లావాదేవీలపైన శ్రీనివాస్ రావును ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో ద�
బంజారాహిల్స్ లో ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి వన్నమనేని శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తర్వాత ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు.
తమ తండ్రి హయాం నుంచే లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని, 70ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ డాన్, లిక్కర్ మాఫియా అని ఢిల్లీ మీడియాలో వార్తలు రావడంతో మాగుంట ఫ్యామిలీకి డ్యామేజ్ జరిగిందన్నారాయన.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోనూ సోదాలు జరిగాయి. తాజాగా లిక్కర్ స్కాంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. లిక్కర్ స్కాం ఏమిట