Home » Delhi-Mumbai Expressway
మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే పెట్టుబడులు పెరిగి కంపెనీలు వస్తాయని, అలా వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని గడ్కరి అన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే కోసం వేలాది మంది పని చేశారని, వారి కృషి దేశాభివృద్ధిలో నిలిచిపోతుందని గడ్కరి కొనియాడారు. ఆ
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే ఢిల్లీ-జైపూర్ (రాజస్థాన్ రాజధాని) మధ్య ఎక్స్ప్రెస్వేను ప్రారంభించినట్లు విమర్శకులు చెబుతున్నారు. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్ప్రెస�
దేశంలో అతిపెద్ద ఎక్స్ప్రెస్వే అయిన ముంబై-ఢిల్లీ ఎక్స్ప్రెస్వే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అనుకుంటున్న ఈ ఎక్స్ప్రెస్వే మొదటిదశ అయిన ‘ఢిల్లీ-జైపూర్’ మార్గం ఆదివారం ప్�
1,400 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ఎక్స్ప్రెస్వేను ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. విద్యుత్ వాహనాల రాకపోకలకు అనుగుణంగా దీన్ని తీర్చి దిద్దుతున్నట్లు జాతీయ రహదారుల సంస్థ వెల్లడించింది. విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేక లైన్లు ఏర్�
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కొవిడ్ మహమ్మారి సమయం బాగా కలిసొచ్చిందంట.. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్నారట.. తన యూట్యూబ్ ద్వారా గడ్కరీ నెలకు రూ.4 లక్షలు పైనే సంపాదిస్తున్నారట.