Home » Delhi News
దీపావళి పండుగకు ముందు దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కళ్లు మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రామాయణంలో రాముడి పాదరక్షలు సింహాసనంపై ఉంచి భరతుడు రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు పాలించిన..
దాదాపు 10 గంటల విచారణ అనంతరం ఈడీ ఈ చర్య తీసుకుంది. గతంలో ఇదే కేసులో ఎంపీకి సన్నిహితంగా ఉండే పలువురు వ్యక్తుల ఇళ్లలో సోదాలు జరిగాయి. సంజయ్ సింగ్ అరెస్ట్ వార్త తెలియగానే ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది.
నోటీసులు ఇచ్చిన తర్వాత ఎంత గడువు తర్వాత కూల్చివేతలు చేపట్టారని ప్రశ్నించింది. ఆ నోటీసుల వివరాలు సమర్పించాలని నోటీసులు పంపింది. అలాగే ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ మున్సిపల్...
అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
ముఖర్జీ నగర్ లో నిరంకారి కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో 52 ఏండ్ల నేహా, భర్త ధరమ్ వర్మలు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తెలున్నారు.
టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో మరో కీలక మైలురాయి... ప్రాంతీయ పార్టీగా మొదలైన గులాబీ ప్రస్థానం.. హస్తిన వరకూ చేరుకుంటోంది.
ఓ వైపు కరోనా భయ పెడుతుంటే..కొన్ని షాకింగ్ ఘటను వెలుగు చూస్తున్నాయి. అటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. లాక్ డౌన్ లు ప్రకటిస్తున్నాయి. అయితే..ఢిల్లీలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ యు�
నిర్భయ దోషుల అత్యాచారం కేసులో దోషులకు మార్చి 3న అమలు కావలసిన ఉరి తీత మరోసారి వాయిదా పడే అవకాశం ఉందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే వీరు నాటకాలను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అంది ఉన్న అవకాశాలను వాడుకోవాలని చూస్తున్నారు. దోషుల్లో ఒకడై
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలు ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఇరువర్గాల మధ్య జరిగిన అల్లర్లలో దాదాపు 20 మందికిపైగా చనిపోయారు. ఇందులో పోలీసులు కూడా ఉండడం అందర్నీ బాధించింది. తాజాగా 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఖజారి చాంద్ బాగ�