Home » Delhi Poll
విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచింది ఆప్.
ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునే పథకాలు, మ్యానిఫెస్టోల రూపకల్పనలో బిజీ అయ్యాయి.