హైదరాబాద్ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. భాగ్యనగరం మరో హస్తినగా మారుతోందా? చలికాలం వస్తే చాలు.. దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. పక్కనున్న మనిషే కనిపించనంత పొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థ�
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ఫరీదాబాద్లలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. కాలుష్యంతో కళ్ళ మంటలు, గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడానికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలు ఇబ్బ�
నిర్మాణ కార్మికుల అకౌంట్లలో నగదు వేయాలని...కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిర్మాణ రంగ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం గురించి ఏం సంకేతాలు పంపుతున్నామో ఆలోచించండీ..చర్చలు తీసుకుంటున్నాం అంటూ కాలయాపన చేయకుండా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనే దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తన అభిప్రాయాన్ని వెలువరించింది.
కాలుష్యం దెబ్బ... ఢిల్లీలో పాక్షిక లాక్డౌన్
ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుతోంది. ఇప్పటికే గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. వాయుకాలుష్య నివారణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.
దేశవ్యాప్తంగా వాయుకాలుష్యం పెరిగిపోయింది. దీపావళి వేళ ఒక్క రోజులోనే ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం పెరిగింది. ఢిల్లీని కొన్ని గంటల్లోనే పొగ కమ్మేసింది.