Home » delhi pollution
అయితే గ్రాప్ 1, 2పై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి.
రూల్స్ అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తీవ్రమైన వాయు కాలుష్యానికి అధికంగా గురి కావడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చని నిపుణులు హెచ్చరించారు.
దీపావళి పండుగకు ముందు దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కళ్లు మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో 10 నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. గత రెండు వారాలుగా దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత మరింత దిగజారింది. దీపావళి పండుగ తర్వాత బాణాసంచా పేలుళ్లను చూసిన తర్వాత ఈ కాలుష్
హైదరాబాద్ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. భాగ్యనగరం మరో హస్తినగా మారుతోందా? చలికాలం వస్తే చాలు.. దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. పక్కనున్న మనిషే కనిపించనంత పొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థ�
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ఫరీదాబాద్లలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. కాలుష్యంతో కళ్ళ మంటలు, గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడానికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలు ఇబ్బ�
నిర్మాణ కార్మికుల అకౌంట్లలో నగదు వేయాలని...కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిర్మాణ రంగ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం గురించి ఏం సంకేతాలు పంపుతున్నామో ఆలోచించండీ..చర్చలు తీసుకుంటున్నాం అంటూ కాలయాపన చేయకుండా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనే దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తన అభిప్రాయాన్ని వెలువరించింది.