-
Home » delhi pollution
delhi pollution
అప్పటివరకు స్కూళ్లకు సెలవులు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రభుత్వం ఆదేశాలు
వాయు నాణ్యత మరింత క్షీణించడంతో చిన్న పిల్లల విషయంలో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది.
డేంజర్ లో ఢిల్లీ.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. ఈ గాలి పీల్చలేమంటూ జనం గగ్గోలు..
దేశ రాజధాని వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుంటారు. వాయువే ఆయువును తీసేంత ప్రమాదకరంగా మారుతోంది.
పార్లమెంట్ సెషన్స్ కు ప్రతిపక్షాల త్రిశూల వ్యూహం..
రాబోయే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయని నేను ఆశిస్తున్నా. దేశంలోని ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుగుతాయి.
హమ్మయ్య.. ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..
అయితే గ్రాప్ 1, 2పై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ..
రూల్స్ అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నగరానికి ఏమైంది..? ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యం..
తీవ్రమైన వాయు కాలుష్యానికి అధికంగా గురి కావడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చని నిపుణులు హెచ్చరించారు.
దీపావళికి ముందు ఢిల్లీలో డేంజర్ బెల్స్.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
దీపావళి పండుగకు ముందు దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కళ్లు మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశంలో దీపావళి తర్వాత కాలుష్య నగరాలివే...
దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో 10 నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. గత రెండు వారాలుగా దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత మరింత దిగజారింది. దీపావళి పండుగ తర్వాత బాణాసంచా పేలుళ్లను చూసిన తర్వాత ఈ కాలుష్
Hyderabad Pollution : ఎయిర్ పొల్యూషన్లో హైదరాబాద్ మరో ఢిల్లీగా మారుతోందా?
హైదరాబాద్ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. భాగ్యనగరం మరో హస్తినగా మారుతోందా? చలికాలం వస్తే చాలు.. దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. పక్కనున్న మనిషే కనిపించనంత పొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థ�
Delhi Air Pollution: ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఎన్సీఆర్ ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ఫరీదాబాద్లలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. కాలుష్యంతో కళ్ళ మంటలు, గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడానికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలు ఇబ్బ�