Home » Delhi Reports 2nd Omicron Case
శాస్త్రవేత్తల అంచనాలు నిజమయ్యేలానే భారత్లో రోజువారీ కేసులు ప్రళయంలా విరుచుకుపడుతున్నాయి. 2022, జనవరి 07వ తేదీ శుక్రవారం ఒక్కరోజే దేశంలో లక్షా 41 వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి.
కొవిడ్కు ముందున్న సమాచారంతో పోలిస్తే.. 27శాతం పెరిగినట్లు గుర్తించారు పరిశోధకులు. సెప్టెంబర్ 2021నాటికి దేశంలో అధికారికంగా గుర్తించిన కొవిడ్ మరణాల కంటే 6 నుంచి 7రెట్లు ఎక్కువగా.
మొత్తం 55 గంటలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నిత్యావసర షాపులు, అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని షాపులు, మార్కెట్లు మూసేశారు...
గత 24 గంటల్లో 58 వేల 097 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి 534 మంది చనిపోయారని తెలిపింది.
కరోనా టీకా వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని అందుకే తాను..11 సార్లు టీకా తీసుకున్నట్లు ఓ వ్యక్తి చెప్పడం సంచలనం సృష్టిస్తోంది...
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లల వివరాలు, 60 ఏళ్ల పైబడిన వారి వివరాలు వెల్లడించింది కేంద్రం.
పిల్లలు, వృద్ధులకు అదనపు డోస్ వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష జరిపారు...
ఒకవైపు ఒమిక్రాన్ ఉపద్రవం ముంచుకొస్తుండగా దేశంలో మాస్కు వాడకం భారీగా తగ్గిందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లిళ్లు, వేడుకల్లో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని...