Home » Delhi violence
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఆప్ నేత తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. దేశ రక్షణ కోసం రాజకీయాలు చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్, బీజేపీ, కాంగ్
వారాలుగా సీఏఏ వ్యతిరేకులు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. అలలు అలలుగా కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు. ప్రభావం దేశమీదా పడింది. సహజంగానే బీజేపీకి, సిఏఏ అనుకూల వర్గాలకు ఇది నచ్చలేదు. ప్రతిగా, సిఏఏ అనుకూల ర్యాలీలు మొదలైయ్యాయి. షహీన్ బాగ్ నుంచి నిరస�
ఈశాన్య ఢిల్లీలో కనిపిస్తే కాల్చివేత అమలవుతోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న అల్లర్లతో 13మంది మృతి చెందడంతో పాటు.. భారీగా ఆస్తి నష్టం సంభవించడంతో కేంద్రం కఠిన