-
Home » Delhi violence
Delhi violence
Hanuman Jayanti Violence: హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మక ఘటనలో.. 14మంది అరెస్ట్
ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు దుండగులు ర్యాలీపై రాళ్లు రువ్వడంతో హింస చేలరేగింది. ఇరువర్గాల ఒకరిపై ఒకరు...
పెళ్లి పార్టీ చేసుకుందామని ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఢిల్లీ ఆందోళనల్లో చనిపోయాడు
Farmer who died at ITO మంగళవారం ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఉత్తరాఖండ్ కి చెందిన నవ్రీత్ అనే ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రైతు మృతిపై తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసుల కాల్పుల్లోనే అతడు మరణించాడని రైతు సంఘాలు ఆరోపించగా… ట్ర�
రైతుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించింది ఇతడే..బీజేపీతో సంబంధాలు
Deep Sidhu మంగళవారం ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అసలు ఉద్యమాన్ని దారి మళ్లిస్తుంది ఎవరూ..? దీని వెనుక ఎవరున్నారు..? ఇంతలా రైతులు దాడి చేయడానికి ప్రేరేపించింది ఎవరన్నదీ ఇప్పడు హాట్టాపిక్
ఢిల్లీ అల్లర్లపై అమెరికా వీధుల్లో నిరసన.. వందల సంఖ్యలో జనం
సీఏఏ వ్యతిరేకులపై దాడులతో ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలు పదులు సంఖ్యలో మారణహోమం సృష్టిస్తోంది. దీనిపై అగ్రరాజ్యం సైతం తన స్వరాన్ని వినిపించింది. అమెరికా వీధుల్లో వందల మంది నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేశారు. శుక్రవారం జరిగిన అల
మోడీకి వ్యతిరేకంగా fb పోస్టు పెట్టాడని అస్సాం టీచర్ అరెస్ట్
అస్సాం రాష్ట్రంలోని ఓ కాలేజిలో విద్యార్థులు ఇచ్చిన కంప్లైంట్కు టీచర్ను అరెస్టు చేశారు పోలీసులు. క్లాస్ రూంలో స్టూడెంట్స్ ముందు చేసిన పనికి కాదు కంప్లైంట్.. తన పర్సనల్ fb (facebook) అకౌంట్లో మోడీకి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టు పెట్టారు టీచర్. ప్ర�
ఢిల్లీ అల్లర్లు..ఇద్దరు పిల్లల ప్రాణాల కాపాడటం కోసం బిల్డింగ్ పైనుంచి దూకేసిన మహిళ
ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన అల్లర్లు అత్యంత హింసాత్మకంగా మారాయి. ఈ హంసల మధ్య ప్రాణాలు దక్కించుకోవటానికి ఢిల్లీ వాసులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. సీఏఏ వ్యతిరేకంగా కొందరు..అనుకూలంగా కొందరు చేస్తున్న ఈ ఆందోళనకు మహిళలు..చిన్న�
ఢిల్లీ అల్లర్లలోగర్భిణిపై దాడి..36 గంటల నరకయాతన..పుట్టిన మిరాకిల్ బేబీ
ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్ల మధ్య ఓ గర్భిణి పడిన మానసిక..శారీరక వేదన గురించి వింటే హృదయం ద్రవించిపోతుంది. కారణం ఏదైనా..మనుషులపై మనుషలే దాడులు చేసుకునే ఇటువంటి అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఢిల్
ఒకేరోజు ఢిల్లీ హైకోర్టు 2 తీర్పులు.. జడ్జిని బట్టే న్యాయం మారుతుందా
ఢిల్లీ ఆందోళనలపై అర్ధరాత్రి విచారణ జరిపిన జడ్జిని ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేసేశారు. ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన జడ్జి ట్రాన్సఫర్ అయ్యారు. మరి తర్వాత వచ్చిన జడ్జి అరెస్టు చేయడానికే మూడ�
ఢిల్లీ అల్లర్ల మధ్య హిందూ-ముస్లిం పెళ్లి
ఢిల్లీలో ఆందోళనలు.. సీఏఏ, యాంటీ సీఏఏ నిరసనలు కాస్తా మతాలకు అంటుకుని మసీదులు కాల్చేసే స్థాయికి మారిపోయింది. మసీదులపై కాషాయ జెండా ఎగరేస్తూ మత విద్వేషపూరితమైన ఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలో ఓ జంట సాహసమే చేసింది. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంల
AAP తాహిర్ హుస్సేన్ ఇంట్లో యాసిడ్ ప్యాకెట్లు
బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా ఆమ్ ఆద్మీ పార్టీ నేత మొహమ్మద్ తాహిర్ హుస్సేన్ ఈశాన్య ఢిల్లీ ఆందోళనల్లో కీలక పాత్ర వహించాడని ఆరోపించారు. ఇందులో భాగంగానే గురువారం తాహిర్ ఇంటిపై డజన్ల కొద్దీ యాసిడ్ పాకెట్లు దొరకడం సంచలనంగా మారాయి. గురువారం ఉదయమే �