Home » Delhi
‘ఒరేయ్ యేగేశ్వర్ దత్..నీ తండ్రి ఎవరో నీ తల్లిని అడుగు.. నీ తండ్రితో DP పెట్టుకోవడానికి సిగ్గుగా ఉందా ? DP పెట్టుకోవడానికి సిగ్గుగా ఉందా ? నీవు ఎవరివైతే దాచేస్తున్నావో, అతని నీ తండ్రి అని నీ తల్లి చెప్పినప్పుడు అంగీకరించాలి..ఎందుకంటే..తల్లి ఎప్పుడూ
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తమ ప్రభుత్వం గణనీయంగా పరీక్షలను పెంచుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో ఇప్పటివరకు కరోనా ఏడు మంది ప్రాణాలు బలి తీసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 67కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలోని మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించినట్లు తెలిపారు.
భారత్ను మర్కజ్ కేసులు భయపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3వేల 577 కేసులు నమోదయ్యాయి.
జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన
దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన
ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. ఢిల్లీ మర్కజ్ సదస్సు తర్వాత ఒక్కసారిగా
కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా లక్షణాలు కనిపించేవరకు ఎవరికి ఉందో లేదో గుర్తించలేని పరిస్థితి. ఢిల్లీలో కరోనా విస్పోటనంతో దాదాపు 17 రాష్ట్రాల్లో వందల వరకు కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ నగరంలోని కింగ్ �
దేశంలోనే అత్యధిక కరోనా వైరస్(COVID-19) ఢిల్లీలో నమోదయ్యాయి. దేశారాజధానిలో ఇప్పటివరకు 445 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. అయితే ఈ 445మందిలో 40కేసులు లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)కేసులని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మిగిలిన కేసులు అన్నీ వ�
ఇద్దరు పేషెంట్ల కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో పనిచేసే దాదాపు 108మంది(డాక్టర్లు,నర్సులు,ఇతర పారామెడికల్ స్టాఫ్)ని క్వారంటైన్ లో ఉంచారు. ఇద్దరు COVID-19 పేషెంట్లకు ముందుసారి టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ రాగా,రెండోసారి టెస్ట్ చేసినప్పు