Home » Delhi
హర్యానాలోని నూహ్లో న్యూఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన రోల్స్ రాయిస్ కారు ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టి తుక్కు తుక్కైంది. ట్రక్కులో ప్రయాణిస్తున్న డ్రైవర్, అసిస్టెంట్ స్పాట్లో చనిపోయారు. రోల�
వైసీపీ ఓటర్లే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలపై ఈసీకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. అదే రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఢిల్లీ రానున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మరోసారి ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగనున్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళా రిజర్వేషన్ కు సంబంధించిన బిల్లు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
హర్యానాలోని నూహ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లగ్జరీ కారు రోల్స్ రాయిస్ను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
రక్షాబంధన్ సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన కమర్ మొహిసిన్ షేక్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోదీకి గడచిన 30 ఏళ్లుగా రాఖీ కడుతున్న కమర్ మొహిసిన్ రక్షాబంధన్ సందర్భంగా ఈ నెల 30వతేదీన పాక్ నుంచి ఢిల్లీకి రానున�
గత నెలలో హర్యానాలోని నుహ్లో చెలరేగిన హింసకు నిరసనగా ఆదివారం న్యూఢిల్లీలో హిందూ సేన మహాపంచాయత్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ద్వేషపూరిత ప్రసంగం చేయడంతో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మహాపంచాయత్ను పోలీసులు నిలిపివేశారు....
దేశంలో ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సోమవారం నుంచి సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున టమాటాలను సబ్సిడీ ధరకు విక్ర
ఒకప్పుడు ఎర్రకోటలో పట్టు, నగలు, ఇతర వస్తువులు విక్రయించే అద్భుతమైన మార్కెట్ ఉండేది. సామాన్య ప్రజలు షాపింగ్ కోసం వచ్చి కోటను సందర్శించిన తర్వాత మాత్రమే బయలుదేరేవారు. ఎర్రకోటలో దివాన్-ఇ-ఆమ్ కాకుండా, పాలరాతితో చేసిన గొప్ప ప్యాలెస్ కూడా ఉంది. ఎర�
చిన్న గదిలో అన్ని సౌకర్యాలతో ఢిల్లీలో అద్దెకు రూమ్ రెడీగా ఉంది. అంతా బాగానే ఉంది కానీ.. అదే రూమ్లో బాత్రూం ఏంటని నెటిజన్లు పెదవి విరిచారు. ఈ రూమ్కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోవడానికి గల కారణాలను మల్లికార్జన ఖర్గే వివరించారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అందువల్లనే ప్రధాని ప్రసంగానికి హాజరు కాలేకపోయానని చెప్పారు.