Home » Delhi
న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం రాత్రి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ తన అధికారిక లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో అధ్యక్షుడు బిడెన్కు ఆతిథ్యం ఇచ్చారు....
ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
G20 సమ్మిట్ కోసం భారత వైమానిక దళ (IAF) అధికారి చేసిన అద్భుతమైన స్కైడైవింగ్ ప్రదర్శన ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ ప్రదర్శన మార్చిలో జరిగినప్పటికీ G20 సమ్మిట్ ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.
జీ20 సదస్సులో పాల్గొనకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
ఐదు వేల సీసీ కెమెరాలతో ఢిల్లీ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని భారత్ మహా మండపం కన్వెన్షన్ సెంటర్ లో జరుగనున్న ఈ కార్యక్రమ ఎజెండాలో కీలక విషయాలు ఉన్నాయి.
అత్యంత విలాసవంతమైన హోటళ్లలో వారు బస చేస్తారు. చాణక్యపురిలోని ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బస చేస్తుండడంతో..
400 ఈ-బస్సుల సముదాయాన్ని 5 సెప్టెంబర్ 2023న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, దిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించారు.
అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటోతో పాటు ఇతర ఆన్ లైన్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆన్ లైన్ షాపింగ్ లు భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో బహుశా ఇది కాస్త ఇబ్బంది కలిగించే వార్తే.
ఓ వైపు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే, మరోవైపు ఢిల్లీలో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం..
ఢిల్లీ రోడ్లపై ఇప్పుడు మొత్తం 800 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఇది దేశం మొత్తంలోనే అత్యధికం. 2025 చివరి నాటికి ఢిల్లీ రోడ్లపై మొత్తం 8 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పేర్కొన్నారు