Home » Delhi
సోమవారం ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం పక్షి ఢీకొనడంతో భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవరంగా ల్యాండింగ్ అయింది. 6ఈ2065నంబరు గల ఇండిగో విమానం భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కానీ కొద్దిసేపటికే ఈ విమానాన్ని పక్షి ఢీకొనడంతో అత్యవసరం�
ఢిల్లీలో జరగనున్న జి 20 శిఖరాగ్ర సమావేశానికి అంతరాయం కలిగించమని ఖలిస్థానీ వేర్పాటువాది కశ్మీరీ ముస్లింలను కోరాడు. జి20 సమ్మిట్కు అంతరాయం కలిగించేందుకు కశ్మీరీ ముస్లింలను ఢిల్లీకి వెళ్లాలని కోరుతూ సిక్కులు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జె) వ్యవస్థ�
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాహుల్ గాంధీ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తో కలిసి మటన్ వండిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోదీ వంటగదిలో గరిటె తిప్పిన వీడియో హల్ చల్ చేస్తోంది....
దేశ రాజధాని ప్రజల్లో ఎక్కువ మంది మందుబాబులా? అంటే అవునంటోంది తాజాగా వెలుగుచూసిన మద్యం విక్రయాల నివేదిక. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వతేదీ వరకు 2022-23 ఎక్సైజ్ సంవత్సరంలో ఢిల్లీల 61 కోట్లకు పైగా మద్యం బాటిళ్లను విక్రయించారని త�
తాను నిలబడతానని, అలాగే, తనతో వైఎస్సార్టీపీలో కొనసాగిన ప్రతి కార్యకర్తను నిలబెడతానని అన్నారు.
ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటలవరకు సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్ లో బోర్డింగ్ డిబోర్డింగ్ ఉండదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించార�
18 ఏళ్లకే నాలుగు హత్యలు, దోపిడీలు.. తుపాకులతో కాల్పులు. ఇదీ టీనేజ్ కుర్రాళ్ల దందా. వారి అరాచకాలకు ఎంతోమంది బలైపోయారు. బెదిరిస్తారు అందినకాడికి దోచుకుంటారు. ప్రతిఘటిస్తే తుపాకితో కాల్చేస్తారు. 18 ఏళ్లకే జైలు..జీవితం అంటే లెక్కలేని తనం. స్మశానవాట�
రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీలో అదనంగా 106 మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు. ఢిల్లీలో రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 106 మెట్రోరైలు సర్వీసులను నడపనున్నారు.
G-20 సదస్సుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగా కోతులపై కూడా దృష్టి సారించింది. అచ్చం కొండముచ్చుల్లా అరిచే ఉద్యోగుల్ని రంగంలోకి దింపింది.
ఢిల్లీలో ఏపీ ఓట్ల పంచాయితీ