Home » Delhi
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్, హర్యానా, పంజాబ్లతో సహా పలు రాష్ట్
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పచ్చ జెండా ఊపారు. ఢిల్లీ-మీరట్ మార్గంలో 297 చదరపు మీటర్ల భూమిని ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు కేటాయిస్తూ వీకే సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు...
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఢిల్లీ, ముంబయి నగరాలతో సహా పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురిసిన భారీవర్షాల వల్ల పలు రోడ్లపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో పలు మార్గ�
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక మెట్రో రైలులో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న నేపథ్యంలో వర్శిటీ విద్యార్థులకు మార్గదర్శకాలను ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలు జారీ చేశాయి...
క్యాబ్ ఎక్కించుకున్నారా? గమ్యస్ధానానికి చేర్చారా? చాలామంది క్యాబ్ డ్రైవర్లు అంతవరకే ఆలోచిస్తారు. మధ్యలో ప్రయాణికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా పట్టించుకోరు. కానీ ఢిల్లీలోని ఓ ఉబెర్ డ్రైవర్ అలా కాదు. తన సేవా గుణంతో నెటిజన్ల మనసు దోచు�
రాజస్థాన్ లోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా చార్ ధామ్ యాత్రపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఢిల్లీ మెట్రోలో వార్తలు లేవంటే ఆశ్చర్యపోవాలి. తాజాగా మెట్రో కోచ్ రణరంగంగా మారింది. ఇద్దరు ప్రయాణికులు తన్నుకున్నారు. వారిని ఆపడానికి తోటి ప్రయాణికులు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.
అజిత్ పవార్ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారనే విమర్శలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఇందుకు తగ్గట్టు కొద్ది రోజుల క్రితం తనకు అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఒద్దని, పార్టీలో ఏదైనా పదవి ఇవ్వాలంటూ స్వయంగా అజిత్ పవారే మీడియా ముందు చెప్పడం చ
నగరంలోని ప్రగతి మైదాన్ టన్నెల్లో ఇలాంటి చోరీనే ఒకటి వెలుగు చూసింది. డెలివరీ ఏజెంట్ సహా అతని సహచరుడిని టన్నెల్లో ఆపి దోపిడీకి పాల్పడ్డారు కొందరు. ఇతర కార్లు అక్కడ ఆగవని వారు భావించారని స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ రవీంద్ర సింగ్ యాదవ్ మంగళవ�