Home » Delhi
సాధారణంగా హోటల్లో బస చేస్తే గడువు సమయం దాటితే సిబ్బంది ఎలర్ట్ చేస్తారు. అలాంటిది ఓ వ్యక్తి ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు ఉన్నాడు. రూ.58 లక్షలు బిల్లు చేసి పలాయనం చిత్తగించాడు. ఇప్పుడు మేలుకున్న యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేస�
నిఖిల్ హత్యపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్ కూడా స్పందించారు.
మృతులు పింకీ (30), జ్యోతి (29) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలోని తమిళనాడు, ఢిల్లీ,అసోం, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సోమవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. అసోంలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వందలాది గ్రామాల్లోకి చేరింది. అసోంలో వరద పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించ
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఫిర్యాదు చేసిన ఏడుగురిలో మైనర్ రెజ్లర్ కూడా ఉన్న విషయం తెలిసిందే.
మృతుల పేర్లు పింకి (30), జ్యోతి (29) అని పోలీసులు తెలిపారు.
ఢిల్లీ మెట్రోలో రీల్స్, వీడియోలు నిషేధమని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఓ యువతి హెయిర్ స్ట్రెయిట్ చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
స్వయంప్రతిపత్త సంస్థగా స్థాపించబడిన, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ 'ఆధునిక, సమకాలీన భారతదేశం'పై అధునాతన పరిశోధనలను ప్రోత్సహించడానికి జాతికి అంకితం చేశారు. ఇది దేశ రాజధానిలోని చారిత్రాత్మక తీన్ మూర్తి క్యాంపస్లో ఉంది
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చేసిన నిరసనలో ఆప్కు మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై భరద్వాజ్ విమర్శలు చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం మాట్లాడవద్దని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం సూచించిందని అన్నారు.
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగడంతో విద్యార్థులు కిటికీ గుండా ఏర్పాటు చేసిన తాడు ద్వారా కిందకు దూకడం చూడవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు