-
Home » delivered
delivered
Judge Delivered In Govt Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా న్యాయమూర్తి ప్రసవం.. ఆదర్శంగా నిలిచిన జడ్జి
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడు పోసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తే ప్రభు�
Bihar : మూడు ఎకరాల భూమి కేసు..108 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చిన కోర్టు !
మూడు ఎకరాల భూమి కేసుకు సంబంధించి కోర్టు 108 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చింది. ఈకేసులో దావా వేసిన వ్యక్తి మునిమనుమడుకు ఈ ఆస్తి సంక్రమించింది.
Warship To Pak : అధునాతన యుద్ధనౌకను పాక్ కు అందజేసిన చైనా..పాక్ తో కలిసి డ్రాగన్ కుట్ర
భారత్కు వ్యతిరేకంగా పాక్తో కలిసి చైనా కుట్రలు పన్నుతోన్నట్లు కనిపిస్తోంది. భారత్పై దాడికి పాక్ను పావుగా చైనా వాడుకుంటున్నట్లు డ్రాగన్ చర్యలు తెలియజేస్తున్నాయి.
Bronze Age food Delivery : మూడు వేల ఏళ్ల కిందటే ఫుడ్ హోం డెలివరీ!..పరిశోధనల్లో వెల్లడైన వాస్తవాలు..!!
Bronze Age food Delivery! : ఈ బిజీ బిజీ లైఫ్ లో ఇంటిలో వండుకుని కమ్మగా తినే తీరిక లేకపోవటం..లేదా కొత్త వెరైటీ ఫుడ్ తినాలనే ఆరాటం. దీంతో చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో స్విగ్గీనో, జొమాటోల్లో ఒక్క క్లిక్ తో ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ ఇచ్చేయటం..వెంటనే నట్టింట్లో ప్యాకెట్ వ�
డాక్టర్లు లేకపోవడంతో మహిళకు డెలివరీ చేసిన సిబ్బంది..శిశువు మృతి
కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. డ్యూటీ టైమ్కు డాక్టర్లు రాకపోవడంతో.. సిబ్బందే ఓ మహిళకు డెలివరీ చేశారు. అయితే సిబ్బంది వచ్చీరాని వైద్యం చేయడంతో.. శిశువు మృతి చెందింది.
14నెలల్లో 1700మంది బిడ్డల జననం.. ప్రసవాలకు కేరాఫ్ గా 108 అంబులెన్సులు
1,700 babies delivered in 108 ambulances: కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 108 అంబులెన్సులు ప్రసవాలకు కేరాఫ్గా మారాయి. గత 14 నెలల కాలంలో 108 అంబులెన్స్ లలో 1700మంది బిడ్డలు జన్మించారు. అంబులెన్స్ లోనే ప్రసవాలు జరిగాయి. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 108
ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ..శిశువులకు నెగిటివ్
Telangana corona woman delivered three babies : దురదృష్టంలో అదృష్టం అంటే ఇదేనేమో అనేలా కరోనా పాజిటివ్ తో బాధపడే ఓ గర్భిణి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. వివాహం జరిగి నాలుగేళ్లు గడిచినా ఇంకా పిల్లలు పుట్టకపోవటంతో ఎంతో ఆవేదన చెందారు. దీంతో IUI (Intrauterine insemination)ద్వారా యత్నించారు
బాబ్రీ తీర్పు ఇచ్చిన మాజీ జడ్జికి సెక్యూరిటీ పొడిగింపుకు సుప్రీం నిరాకరణ
Supreme Court Refuses Security To Ex-Judge 28ఏళ్ల బాబ్రీ మసీదు ధ్వంసం కేసులో తీర్పు వెలువరించిన మాజీ సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ కి సెక్యూరిటీని పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 28ఏళ్ల నాటి బాబ్రీ కేసులో సెప్టెంబర్-30న లక్నోలోని ప్రత్యే
ఎర్రకోటపై మోడీ..మరీ, ఈ పరికరం ఏంటీ ?
దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ వేడుకలు జరిగాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించడం మోడీకి ఇది ఏడోసారి. ఈ కార్యక్�
నిండు గర్బిణీ..7 కిలో మీటర్లు..డెలివరీ చేసిన డెంటల్ హాస్పిటల్ వైద్యులు
కరోనా వైరస్ తో ఎంతో మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని పండు ముసలి వారి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్�