-
Home » DEMOCRACY
DEMOCRACY
మరో పదేళ్లు చంద్రబాబే సీఎం, పులివెందుల ప్రజలు పండగ చేసుకున్నారు- మంత్రి పయ్యావుల కేశవ్
ఒకప్పుడు సీబీఐ అవినాశ్ రెడ్డిని టచ్ చేయలేకపోయింది. నేడు ఓ కానిస్టేబుల్ వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. (Payyavula Keshav)
నక్సలైట్ల కోటను పూర్తిగా బద్దలు కొట్టిన ఓటర్లు.. అక్కడ 100 శాతం పోలింగ్
నక్సలైట్లు విడుదల చేసిన ఎన్నికల బహిష్కరణ కరపత్రం కారణంగా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటు వేయాలనే భయం గ్రామస్తులలో ఉంది. అయితే అవగాహనా కార్యక్రమాల కారణంగా వ్యవస్థపై నమ్మకం పెరిగింది.
NCERT 10th Class : పదో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి ఆవర్తన పట్టిక, ప్రజాస్వామ్యం చాప్టర్లు తొలగింపు
పీరియాడిక్ బేటుల్ గురించి కూడా చాప్టర్ ను తీసేసినట్లు తెలుస్తోంది. సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి పర్యావరణ సమతుల్యత, ఇంధనం గురించి అధ్యాయాలను తొలగించారు.
PM Modi: ప్రజాస్వామ్యం కేవలం నిర్మాణం కాదు. అది దేశ ఆత్మ.. సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో పీఎం మోదీ
అందుకే, తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య తత్వాన్ని తీసుకుని 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' అంటే 'సమిష్టి వృద్ధికి కలిసికట్టుగా కృషి చేయడం' అనే నినాదాన్ని ఎంచుకుంది అన్నారు. బుధవారం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో ప్రధాని మోదీ �
India at UN: ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో మాకు పాఠాలు చెప్పొద్దు.. ఐక్యరాజ్య సమితిలో భారత్
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత అని మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి 2,500 సంవత్సరాల నాటి మూలాలు ఉన్నాయి. మాది అప్పటి నుంచి ప్రజాస్వామ్య దేశమే. ఇటీవలి కాలంలో ఏర్పడ్డ ప్రజాస్వామ్యాలన్నింటికీ మూలస్తంభాలు మా దగ్గర �
CM KCR: బీజేపీ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్
ఇటీవల ఫామ్హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. ఈ కొనుగోలుకు సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేశారు.
CM Gehlot: ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న ఫాసిస్టు పార్టీ బీజేపీ.. రాజస్తాన్ సీఎం గెహ్లాట్
‘‘బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య తేడాలను, విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. రాజస్తాన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా వారికి అత్యుత్తమ ప్రభుత్వ విధానాన్ని అందిస్తున్నాం. గుజరాత్లో కూడా ప్రజలు కాంగ్రెస్ �
INLD Rally: బీజేపీని మిత్రపక్షాలు అందుకే వదిలేస్తున్నాయి.. ప్రతిపక్షాల ర్యాలీలో తేజశ్వీ యాదవ్
బిహార్లోని పూర్ణియా విమానాశ్రయంలో మీటింగ్ పెట్టి.. విమానాశ్రయమే లేదని అమిత్ షా అంటున్నారని, ఇంతకంటే చోద్యం మరొకటి ఉండదని అన్నారు. దేశంలో ముస్లింలు-హిందువులకు మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, వాటిని అడ్డుకుని దేశంలో శాం
Venkaiah Naidu: ప్రజాస్వామ్య రాజకీయాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
‘‘దేశ యువత ఉత్సాహంతో ఉత్తేజంతో ఉండాలి. యువతే దేశానికి అసలైన సంపద. యువత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. యువత రాజకీయాల్లోకి రావాలి. అమెరికా, రష్యా, బ్రిటన్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర చాలా ఉంది’’ అని అన్నారు. ఇక ప్రజాస్వామ్య విషయమై ఆయన మాట్లాడుత�
BJP counter to Rahul: ప్రజలు తిరస్కరిస్తే ప్రజాస్వామ్యాన్ని నిందిస్తారేం?
మా ప్రభుత్వాన్ని నియంతృత్వంగా రాహుల్ ఆరోపిస్తున్నారు. కానీ నియంత ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో నియంత ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ప్రజలు చూశారు. విపక్ష నేతలను జర్నలిస్టులను జైళ్లలో వేయడం వారికి ఇంకా గుర్తుండే ఉంటాయి. న