Home » DEMOCRACY
న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం ప్రజాస్వామ్యానికి అత్యవసరమని, చట్టబద్ధమైన పాలన కొనసాగుతుందని తెలిపారు...తక్షణ న్యాయం అనే డిమాండ్స్ పెరుగుతోందని ఈక్రమంలో నిజమైన న్యాయం దెబ్బతింటుందని ప్రజలు గుర్తించడం లేదన్నారు...
అప్ఘానిస్తాన్లో ప్రజస్వామ్యం ఇక ఉండబోదని...అటువంటి వ్యవస్థకు తమ దేశంలో పునాది లేదని తాలిబన్ సంస్థ సృష్టం చేసింది.
పెగాసస్ హ్యాకింగ్,వ్యవసాయ చట్టాలు,రాజ్యసభలో విపక్ష ఎంపీలపై దాడి సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ గురువారం విపక్ష నేతలు ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని కొన్ని రోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
INDIA భారతదేశం క్రమంగా ‘నిరంకుశత్వం’ వైపు పయనిస్తుందని స్వీడన్కు చెందిన V-DEM(వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ)ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. “విస్తృతమవుతున్న నియంతృత్వం(Autocratisation goes viral)” అనే టైటిల్ తో ఐదవ వార్షిక డెమోక్రసీ రిపోర్ట్ �
swearing America President : అమెరికాలో అధికార మార్పిడి సజావుగా సాగిపోయింది. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా జో బైడెన్.. 46వ ఉపాధ్యాక్షురాలిగా కమలా హారీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రపంచానికే పెద్దన్నలాంటి అమెరికాలో అధ్యక్షుని ప్రమాణస్వీకారం ఎలా జరిగింది? భద్రత బ�
PM Modi: ఢిల్లీలో కొందరు ‘నాకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. పీఎం మోడీపై వేసిన కౌంటర్కు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై రివర్స్ కౌంటర్ వేసిన మోడీ.. ఇలా బదులిచ్చారు. అంతకంటే ముందు రాహు�
Congress about the new Parliament building దేశ రాజధానిలో నూతన పార్లమెంట్ భవనానికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి గురువారం (డిసెంబర్-10,2020) ప్రధానమంత్రి మోడీ భూమి పూజ చేయడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించింది. సెంట్రల్ విస్తా పేరిట విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించు�
ఈనెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ఉభయసభల కార్యదర్శులు బులెటిన్ విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ సమావేశాలను వేరు వేరు సమయాల్లో నిర్వహించను�
అమరావతి రాజధాని అనే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిద్ధమైంది. ఓ వైపు 3రాజధానుల నిర్ణయం దిశగా వైసీపీ మొగ్గు చూపుతుంటే మరోవైపు రాజధానిని మార్చేది లేదని టీడీపీ ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో పాద�